ఉచిత శిక్షణ ఆర్మీ కోచింగ్ సెంటర్

7396607448, 8367216216 ఆర్మీ అగ్నివీర్, SSC-GD అభ్యర్థులకు ఉచిత గ్రౌండ్ ಶಿಕ್ಷಣ లక్ష్యం డిఫెన్స్ అకాడమీ కరీంనగర్ లో ఆర్మీ అగ్నివీర్, SSC-GD Exam పాసైన అభ్యర్థులకు ఉచిత గ్రౌ...

Continue reading

రానా సినిమాలో కేజీఎఫ్ హీరోయిన్?

KGF' హీరోయిన్ శ్రీనిధి శెట్టి టాలీవుడ్లో మరో అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. కిశోర్ అనే కొత్త దర్శకుడితో రానా హీరోగా చేయబోయే సినిమాలో ఆమె నటించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రా...

Continue reading

మటన్ పోటీపడుతున్న బోడకాకరకాయ ధర

వర్షాకాలం ప్రారంభంలో మాత్రమే లభించే బోడకాకరకాయ ధర ఆకాశాన్నంటుతోంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బోడకాకరకాయ కిలో రూ.600 అమ్ముతున్నారు. మార్కెట్లో ఆ ధర చూసిన కొనుగోలుదారులు అవాక్కయ్యా...

Continue reading

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్య గమనిక

AP: పెన్షన్ల పంపిణీకి సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సీఎస్ నీరభ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. జులై 1న ఇంటింటికీ వెళ్లి పెన్షన్ ఇవ్వాలన్నారు. అవసరమైతే రెండో రోజూ కొనసాగిం...

Continue reading

నీట్ పేపర్ లీక్ కేసులో మరో 10 మంది అరెస్ట్

నీట్ పేపర్ లీక్ కేసులో రాజస్థాన్కు చెందిన 10 మంది విద్యార్థులను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ విద్యార్థులు వారికి బదులు డమ్మీ అభ్యర్థులతో పరీక్షలు రాయించారన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకుం...

Continue reading

నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు!

TGలోని భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, వనపర్తి, కామారెడ్డి, సంగారెడ్డి, గద్వాల, KNR, MBNR, VKD, MDK, NGKL, NPT జిల్లాల్లో ఇవాళ, రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది...

Continue reading

కొండగట్టుకు బయల్దేరిన పవన్ (

TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు బయల్దేరారు. హైదరాబాద్ నుంచి కారులో ఆయన ప్రయాణం ప్రారంభమైంది. అక్కడికి చేరుకోవడానికి 3-4 గంటల సమయ పట్టనుంది. కొండగట్టులో పవన్ ప్రత్యేక...

Continue reading

భారత్ గెలవాలని పూజలు

టీ20 వరల్డ్కప్ ఫైనల్లో భారత్ గెలవాలని యూపీలోని పలు ప్రాంతాల్లో క్రికెట్ ఫ్యాన్స్ పూజలు నిర్వహించారు. టీన్ఇండియా క్రికెటర్ల పోస్టర్లు పట్టుకుని ఆలయాలను సందర్శించారు. యాగాలు, భజనలు చ...

Continue reading

సామూహిక వివాహాలు జరిపించనున్న అంబానీ ఫ్యామిలీ

ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సామూహిక వివాహాలు జరిపించాలని అంబానీ ఫ్యామిలీ నిర్ణయించింది. జులై 2న మహారాష్ట...

Continue reading

కస్టమర్లకు ఎయిర్‌టెల్ షాక్

కస్టమర్లకు ఎయిర్‌టెల్ షాక్ ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ టారిఫ్ రేట్లను పెంచనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రిలయన్స్ జియో రీఛార్జి రేట్లను 12-15 శాతం పెంచుతున్నట్లు వెల్ల...

Continue reading