భారత్ గెలవాలని పూజలు

టీ20 వరల్డ్కప్ ఫైనల్లో భారత్ గెలవాలని యూపీలోని పలు ప్రాంతాల్లో క్రికెట్ ఫ్యాన్స్ పూజలు నిర్వహించారు. టీన్ఇండియా క్రికెటర్ల పోస్టర్లు పట్టుకుని ఆలయాలను సందర్శించారు. యాగాలు, భజనలు చేస్తూ దేవుళ్లను ప్రార్థించారు. నేడు రాత్రి 8 గంటలకు సౌతాఫ్రికా, ఇండియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *