భారతీయ న్యాయ సంహితలోనూ పోలీస్ రిమాండ్ 15 రోజులే ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. 'పాత చట్టాల్లో తొలి 15రోజుల్లోనే రిమాండ్ విధించే అవకాశం ఉంది. కానీ అప్పుడు నిందిత...
AP: రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటల వరకు 89% పెన్షన్ల పంపిణీ పూర్తయిందని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు 58 లక్షల మందికి పెన్షన్ ఇచ్చామని పేర్కొంది. అత్యధికంగా శ్రీకాకుళం, వి...
AP: సమాజానికి ఏదోకటి చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 'నేను కేవలం ఎమ్మెల్యేనే కాదు. NDAకు అండగా నిలబడ్డ వ్యక్తిని. నాకు భయం తెలియ...
AP: పల్నాడు జిల్లా మాచర్లలో పెన్షన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. ఎరుకల కాలనీలో లబ్ధిదారులకు రూ.7,000కు బదులు రూ.6,500 ఇచ్చారు. ఉద్యోగుల తీరుపై ఆగ్రహం వ్యక్తం...
రాహుల్ గాంధీ 'హిందూ' వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫైర్ అయ్యారు. 'లోక్సభలో ప్రతిపక్ష నేత అయ్యాక రాహుల్ మెచ్యూర్గా మాట్లాడతారని అనుకున్నాం. కానీ ఆయన వ్యాఖ్యలు అలా లేవు. పూర్త...
AP: టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. భవిష్యత్తు తరాలకు ఈ గెలుపు...
AP: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షార్ట్ మెమోలను bse.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. గతంలో ఇచ్చిన షార్ట్ మెమో...
: టీ20 వరల్డ్ కప్ విజేతగా టీమ్ ఇండియా నిలిచిన వేళ హైదరాబాద్లో సంబరాలు మిన్నంటాయి. ట్యాంక్బండ్, సచివాలయం వద్దకు క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బాణసంచా పేలుస్తూ ఘనంగా ...
టీ20 WC సాధించిన వేళ బ్రిడ్జిటౌన్ స్టేడియం ఎన్నో మధురస్మృతులకు నెలవైంది. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు. హార్దిక్ మాట్లాడుతుండగా రోహిత్ శర్మ వచ్చి ముద్దిచ్చారు. దీ...
AP: అంతర్జాతీయ నిపుణుల బృందం నేడు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు రానుంది. అమెరికా, కెనడా నుంచి నలుగురు నిపుణులు 4 రోజుల పాటు ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు...