ఏటా పెరుగుతున్న సాగు ఖర్చులు రైతన్నలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కూలీల కొరత తీవ్రంగా వేధిస్తుండటంతో బిహార్, బెంగాలీ నుంచి పిలిపిస్తున్నారు. ఉమ్మడి ADB జిల్లాలో ఒక్క వరి పంటనే ...
ప్రస్తుతం జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ASF కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. ప్రజల ప్రా...
కాసిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతు రాజలింగు లేగదూడ పులి దాడిలో మరణించినట్లు బెల్లంపల్లి అటవీ క్షేత్రాధికారి పూర్ణచందర్ తెలిపారు. మండలంలో పెద్దపులి సంచరిస్తున్నందున...
విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించిన 'కన్నప్ప' ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని చిత్ర నిర్మాత మోహన్బాబు అన్నారు. ఇవాళ అఘోరాలు, నాగ సాధువులు, మాతాజీలు, గురువులతో కలిస...
AP: MLA ప్రశాంతిరెడ్డిపై YCP నేత ప్రసన్నకుమార్రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ ఫైరయ్యారు. వ్యక్తిత్వాన్ని కించపరస్తూ వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ‘YCP నేతలకు మహిళలంటే ఇంత ద్వేష...
ఒక యువతి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి అద్భుతమైన దృశ్యాన్ని చూపించింది. అది ఎంత అందంగా ఉందో అంతే ప్రమాదకరంగా కూడా ఉంది. ఆమె ధైర్యం అందరికీ ఆశ్చర్యం కలిగించింది, కానీ అటువంటి స...
ఉగ్రవాద సంస్థలు ఆయుధాలను కొనుగోలు చేయడానికి ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్లు, ఆన్లైన్ చెల్లింపు సేవలను ఉపయోగిస్తున్నాయని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) తాజా నివేదికలో వెల్లడిం...
AP: రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతిలో 20,494 ఎకరాల భూమిని సమీకరించే అంశంపై మంత్రి మండలి ఆమోదం ఇవ్వనుంది. అంత...
చిత్ర పరిశ్రమలో రాణించాలంటే నెపోకిడ్ అయినా కష్టపడాల్సిందేనని తెలుగు హీరో మంచు మనోజ్ తాజాగా తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన 'ఓ భామ అయ్యో రామ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన...