TG: రెండు పిల్లర్ల మధ్య బాలిక తల ఇరుక్కుపోయిన ఘటన నాగర్ కర్నూలు(D) అచ్చంపేట(M)లో జరిగింది. పులిజాల గ్రామంలోని ప్రభుత్వ స్కూలులో ఓ విద్యార్థిని తోటి విద్యార్థులతో ఆడుకుంటూ పిల్ల...
AP: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ యువ రాష్ట్రమైన ఏపీకి 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేరన్నారు. నేషనల్ పాపులారిటీ, వయస్సు కారణం...
AP: తిరుపతి నుంచి సింగపూర్కు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 5గంటలకు MS లక్స్ ఏవియేషన్ సంస్థకు చెందిన తొలి ఫ్లైట్ రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది. శ్రీవారి దర్శనా...
సీఎం చంద్రబాబు
AP: ప్రపంచంలో ఎక్కడ చూసినా సాంకేతికతపైనే చర్చ జరుగుతోందని, అది మనిషి జీవితంలో భాగమైందని CM చంద్రబాబు చెప్పారు. విశాఖలో జరుగుతున్న డీప్టెక్ సదస్సులో మాట్లాడుతూ...
AP: శ్రీకాకుళం జిల్లాలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ డైరెక్టర్ అరాచకాలు వెలుగుచూశాయి. ఒక్కొక్క ఆర్మీ అభ్యర్థి నుంచి రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు తీసుకుని ఉద్యోగాలు ఇప్పించలేదు...
TG: ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. దీంతో పాటు SDRF వాహనాలు, బోట్లనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. 2 వే...
ఇంటర్ సబ్జెక్టులతో సంబంధం లేకుండా నచ్చిన గ్రూప్లో డిగ్రీ చేసే అవకాశం కల్పించేందుకు UGC యోచిస్తోంది. డిగ్రీలో చదివిన కోర్సులతో సంబంధం లేకుండా విద్యార్థులకు పీజీ చేసే వీలు కల్పిం...
AP: కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ సంక్రాంతికి పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 2 నుంచి ప్రభుత్వం దరఖాస్తుల...
AP: రాష్ట్రంలో మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇంటర్ విద్యా మండలి ఎగ్జామ్స్ షెడ్యూల్ను ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. అలాగే ఫిబ...
AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధికారుల కసరత్తు తుదిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి నుంచి ఈ పథకం అమలుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఇటీవల మంత్రి మండిపల్లి రా...