అప్పట్లో ఓ హీరో తనకు ఛాన్స్ ఇవ్వమని అడిగారని నటి ఖుష్బూ సుందర్ తెలిపారు. గోవాలో జరుగుతున్న ఇఫ్ఫీ వేడుకల్లో ఆమె మాట్లాడారు. 'కెరీర్ తొలినాళ్లలో ఓ సినిమా సెట్స్లో ఉన్నప్పుడు హీరో న...
TG: భూపాలపల్లి జిల్లా అంబటిపల్లి అమరేశ్వర ఆలయంలో హనుమాన్ విగ్రహం దగ్ధమైంది. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా? అనే క...
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 10 మంది మావోలు మరణించారు. ఉదయం నుంచి కాల్పులు కొనసాగుతున్నా...
AP: NREGS ద్వారా రూ.4,500 కోట్లతో 30వేల పనులు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. సంక్రాంతి లోపు ఆ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఉపాధి పథకం నిధుల మళ్లింపు, జాబ్ ...
అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల వివాహం సింపుల్గా జరుగుతుందని నాగార్జున తెలిపారు. వీరి వివాహం డిసెంబర్ 4న HYDలోని అన్నపూర్ణస్టూడియోస్లో జరగనుంది. అయితే ఇందుకు 300-400 మంది క...
పాక్లో ఉంటున్న తమ దేశస్థులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వారి భద్రత కోసం చైనా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే మూడు ప్రైవేట్ కంపెనీలను నియమించుకుంది. అలాగే తమ...
సరైన ప్రోత్సాహం లభించాలే కానీ చిన్నారుల్లోని ప్రతిభ రెక్కలు తొడిగి ఆకాశాన్ని అందుకోగలదు. ఈ నెల 10న వరల్డ్ సైన్స్ డే సందర్భంగా తమిళనాడులోని ఓ స్కూల్లో కొంతమంది పిల్లలు సొంతంగా ల...
లాయర్ AR రెహమాన్ దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే ఆయన వద్ద పని చేసే మోహిని డే తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఉందా అంటూ ప్...
ఐఐటీలో చదువుకుని, విలాసవంతమైన జీవితాన్ని కూడా వదిలేసుకుని కొంతమంది సన్యాసం స్వీకరించారు. వారు.. స్వామి ముకుందానంద- ఐఐటీ ఢిల్లీలో మెకానికల్ ఇంజినీరింగ్
ఆచార్య ప్రశాంత్- IIT ఢ...