శ్రీశైలంలో ఉచిత బస్సు సౌకర్యం: Eo

AP: శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ చర్యలు చేపట్టినట్లు EO చంద్రశేఖర్ తెలిపారు. పండుగలు, పర్వదినాల్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ORR ...

Continue reading

1995 తర్వాత అత్యధిక పోలింగ్.. ఎవరికి అనుకూలమో?

మహారాష్ట్ర ఎన్నికల్లో నిన్న 65.1% పోలింగ్ నమోదైంది. 1995లో రికార్డు స్థాయిలో 71.5% ఓటింగ్ నమోదవగా, ఆ తర్వాత ఇదే అత్యధికం. ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకోవడం తమకే అనుకూలమని మహ...

Continue reading

కొడుకు కాపురంపై స్పందించిన అమితాబ్

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ వైవాహిక జీవితం సరిగా లేదంటూ వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. వాటిపై అమితాబ్ బచ్చన్ తన బ్లాగులో పరోక్షంగా స్పందించారు. 'ఊహాగానాలెప్పుడూ ఊహాగాన...

Continue reading

పెళ్లి వేడుకలోనే కుప్పకూలిన యువకుడు

AP: కర్నూలు(D) కృష్ణగిరి (M) పెనుమడ గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. స్టేజీపై పెళ్లి కుమారునికి గిఫ్ట్ అందించిన వెంటనే వంశీ అనే యువకుడు స్పృహ కోల్పోయాడు. కింద ...

Continue reading

హెయిర్ డ్రయ్యర్ పేలి రెండు చేతులు కోల్పోయిన మహిళ

కర్ణాటకలో హెయిర్ డ్రయ్యర్ పేలి ఓ మహిళ రెండు చేతులు కోల్పోయింది. బాగల్కోట్కు చెందిన శశికళ ఇంటికి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన హెయిర్ డ్రయ్యర్ వచ్చింది. ఆమె ఇంటిలో లేకపోవడంతో కొరియర్ బ...

Continue reading

దానిమ్మ జ్యూస్ తాగుతున్నారా జాగ్రత్తగా ఉండాల్సిందే

బయట దానిమ్మ జ్యూస్ తాగే అలవాటు ఉంటే మీరు ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే. UPలోని బస్తీ ప్రాంతంలో ఓ సెంటర్లో కల్తీ జ్యూస్ అమ్ముతున్న వీడియో వైరలవుతోంది. జ్యూస్కు రెడ్ కలర్ వచ్చేలా ఏదో ద...

Continue reading

రామ్చరణ్ దర్గాకు వెళ్లడంపై రాధా మనోహర్ దాస్ ఏమన్నారంటే

కడప దర్గాను హీరో రామ్ చరణ్ సందర్శించడంలో తప్పేంలేదని హిందూధర్మ ప్రచారకర్త రాధా మనోహర్ దాస్ అన్నారు. 'అయ్యప్ప మాలేసి దర్గాకు ఎలా వెళ్తారు అని అంటున్నారు. కానీ, రామ్ చరణ్ మిగిలిన...

Continue reading

ధనుష్-ఐశ్వర్య విడాకులపై తుది తీర్పు ఆరోజే

.. తమ విడాకుల కేసు విచారణ కోసం నటుడు ధనుష్-ఐశ్వర్య రజినీకాంత్ ఈరోజు చెన్నై ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. వారు మళ్లీ కలవబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి దీంతో ఫుల్స్టాప్ పడింద...

Continue reading

తొలిసారి ఉక్రెయిన్పై మిసైల్ దాడి చేసిన రష్యా

ఉక్రెయిన్ క్షిపణి దాడులకు రష్యా ప్రతీకార దాడులు ఆరంభించింది. డినిట్రో సిటీ లక్ష్యంగా ICBM క్షిపణిని ప్రయోగించింది. రెండు దేశాల మధ్య యుద్ధం మొదలయ్యాక పుతిన్ సేన మిసైల్ను ప్రయోగించ...

Continue reading

చితిలో నుంచి మంచి నీళ్లు అడిగింది

తమిళనాడులోని తిరుచ్చిలో విచిత్ర ఘటన జరిగింది. రెండు రోజుల కిందట చిన్నమ్మాళ్ (62) అనే వృద్ధురాలు అనారోగ్యంతో చనిపోయారని బంధువులు భావించారు. పల్స్ కూడా లేకపోవడంతో శ్మశానంలో దహన స...

Continue reading