సామాన్యులపై ధరల మోత నిత్యావసరాల

కూరగాయలు, పండ్లు, నూనెలు ఇతరత్రా ధరలు నిత్యావసరాల భారీగా పెరగడంతో అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్టాన్ని తాకి 6.21%గా నమోదైంది. ఇది RBI నిర్దేశించుకున్న 4% లక్ష్యం క...

Continue reading

ఇండియాలో తయారైనప్పటికీ ధరల్లో వ్యత్యాసం!

యాపిల్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసేందుకు చాలా మంది మొగ్గుచూపుతుంటారు. అప్పులు చేసైనా సరే iPhone కొనేయాల్సిందేనని భావిస్తుంటారు. అయితే, దేశాలను బట్టి వీటి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది....

Continue reading

అమెరికన్ M4 రైఫిల్స్.. అఫ్గాన్ టు భారత్ వయా పాక్

ఇటీవల J&Kలో ముగ్గురు టెర్రరిస్టులను హతమార్చిన ఆర్మీ అత్యాధునిక అమెరికన్ M4 కార్బైన్స్ను స్వాధీనం చేసుకుంది. ఇవి అఫ్గాన్ నుంచి పాక్ టెర్రరిస్టులకు చేరినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల...

Continue reading

సైన్యంలో చేరేందుకు వేల సంఖ్యలో వచ్చిన కశ్మీర్ యువత

జమ్మూకశ్మీర్ లో గంటాముల్లాలో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొని భారత సైన్యంలో చేరేందుకు పెద్ద సంఖ్యలో యువకులు ఆసక్తి చూపారు. టెరిటోరియల్ ఆర్మీలో 350కి పైగా ఖాళీల...

Continue reading

ఘోరం.. కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు మృతి

AP: ఎన్టీఆర్ (D) పెనుగంచిప్రోలు మోడల్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఆరుబయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. దాదాపు 10 కుక్కలు బాలుడిని పొలాల్లోకి ఈడ...

Continue reading

శ్మశానం కింద హెజ్బొల్లా టన్నెల్.. ధ్వంసం చేసిన ఇజ్రాయెల్

లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు కొనసాగిస్తోంది. తాజాగా శ్మశాన వాటిక కింద ఏర్పాటుచేసుకున్న టన్నెల్లను ధ్వంసం చేసింది. భారీగా అత్యాధునిక ఆయుధాలు, బుల్లెట...

Continue reading

నిత్యం రాకపోకల కోసం సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోంది.

TG: 2 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకల కోసం సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోంది. నిర్మల్ (D) కల్లూరు- పాత బూరుగుపల్లి మధ్య సుద్దవాగుపై ఉన్న వంతెన కూలిపోయింది. దీంతో రాకపోకల కోసం ప్రజలు పై...

Continue reading

అధికారులపై దాడి.. 28 మంది అరెస్టు

TG: వికారాబాద్ జిల్లా కలెక్టర్, అధికారులపై దాడి ఘటనలో పోలీసులు అర్ధరాత్రి 28 మందిని అరెస్టు చేశారు. వారిని పరిగి PSకు తరలించినట్లు తెలుస్తోంది. దుద్యాల, బొంరాస్పేట, కొడంగల్ మండ...

Continue reading

యోగి కాషాయ వస్త్రధారణ, గుండుపై ఖర్గే సెటైర్లు.. రామభద్రాచార్య కౌంటర్

కాషాయ వస్త్రాలు ధరించి రాజకీయాలు చేయొద్దని ఎక్కడ రాసుందని జగద్గురు శ్రీ రామభద్రాచార్య ప్రశ్నించారు. మరి గూండాలు, లోఫర్లు మాత్రం చేయొచ్చా అని అడిగారు. 'కాషాయం ధరించినవాళ్లే రాజకీయాల...

Continue reading

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో భారీ పేలుడు

గుజరాత్ వడోదరలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో భారీ పేలుడు సంభవించింది. తొలుత ఇవాళ సాయంత్రం స్టోరేజ్ ట్యాంక్లో పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగి, దట్టమైన పొగ వెలువడింది. ఫైర్ ఇంజ...

Continue reading