సిరీస్ క్లీన్స్వీప్పై సచిన్ తీవ్ర అసంతృప్తి

సొంతగడ్డపై భారత్ 3-0తో ఓడిపోవడంపై సచిన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 'ఈ ఓటమి జీర్ణించుకోలేనిది. ఓసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఇది ప్రిపరేషన్ లోపమా? పేలవమైన షాట్ ఎంపికనా? లేక ప్రాక్...

Continue reading

ఒకే దేశం-ఒకే ఎన్నికకు మేం వ్యతిరేకం: దళపతి విజయ్ పార్టీ తీర్మానం

జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం తీర్మానం చేసింది. ఇటీవలే మొదటి రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించిన ఆ పార్టీ జాతీయ స్థాయిలో ముడిపడిన అంశా...

Continue reading

ప్రతి మహిళకు నెలకు ₹2,100: BJP హామీ

ఝార్ఖండ్ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసిన BJP ప్రతి మహిళకు నెలకు ₹2,100 ఆర్థికసాయం హామీ ఇచ్చింది. అలాగే రూ.500కే గ్యాస్ సిలిండర్తో పాటు ఏడాదికి 2 ఉచితం *పారదర్శకంగా 2.87 లక్...

Continue reading

త్వరలో నూతన ఎనర్జీ పాలసీ: భట్టి విక్రమార్క

TG: నల్గొండ జిల్లాలోని యాదాద్రి పవర్ ప్లాంట్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి సందర్శించారు. ప్లాంట్లోని యూనిట్ వన్ ట్రయల్ రన్ను ప్రారంభించార...

Continue reading

యూపీ సీఎంకు బెదిరింపులు.. పోలీసుల అదుపులో మహిళ

UP CM యోగీని హత్య చేస్తామంటూ బెదిరింపు సందేశాలు పంపిన మహిళను మహారాష్ట్ర యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థానేలోని ఉల్హాస్నగర్కు చెందిన ఫాతిమా ఖాన్ ఈ ...

Continue reading

కేదార్నాథ్ ఆలయం మూసివేత

శీతాకాలం ప్రారంభం కావడంతో కేదార్నాథ్ ఆలయం మూతపడింది. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు గుడి తలుపులు మూసి వేశారు. ఆర్మీ పర్యవేక్షణలో పంచముఖీ దేవత విగ్రహాన్ని ఉఖీమర్ల...

Continue reading

18 ఏళ్లు నిండినవారు అప్లై చేసుకోవాలి

TG: రాష్ట్రంలో కొత్తగా 4,78,838 మంది యువ ఓటర్లు నమోదయ్యారని CEO సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈసారి మొత్తం 8 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదు కావడంతో ఓటర్ల సంఖ్య 3,34,26,323కు చేరినట్...

Continue reading

శబరిమల భక్తులకు రూ.5 లక్షల ఉచిత బీమా

ఈ ఏడాది శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తులందరికీ రూ.5 లక్షల ఉచిత బీమా కల్పించనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. నవంబర్ చివరి నుంచి ప్రారంభమయ్యే యాత...

Continue reading

రోడ్లెక్కిన 30,000 మంది హిందువులు

తమపై దాడులను నిరసిస్తూ బంగ్లాదేశ్లో 30,000 మంది హిందువులు రోడ్లెక్కారు. రాజధాని ఢాకాలో భారీ సంఖ్యలో ర్యాలీలు చేపట్టారు. మైనారిటీల రక్షణకు చట్టం, ప్రత్యేక మంత్రిత్వశాఖ, హిందూ సంఘా...

Continue reading

శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ

AP: శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం, ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో తాత్కాలికంగా సర్వ దర్శనాలు రద్దు చేశారు. మరోవైపు స్వామివారి దర్శనానికి 5 గంటల సమయ...

Continue reading