అమరులకు అశ్రునివాళి అర్పించిన జవాన్లు

సమాజం కోసం ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తుంటారు పోలీసులు. అరాచక శక్తులను ఎదుర్కొనే క్రమంలో ఒక్కోసారి అమరులవుతుంటారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఉద్యోగాలు చేస్తూ సంఘ విద...

Continue reading

ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్న పవన్ కళ్యాణ్

AP: వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత ప్రభుత్వం తనపై పెట్టిన కేసు కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్ను Dy.CM పవన్ కళ్యాణ్ ఉపసంహరించుకున్నారు. చట్టపరంగా ప్రత్యామ్నాయ మార్గాలు ...

Continue reading

నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్.. భారీ బందోబస్తు

తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టులకు నేటి నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు అభ్యర్థులు నిరసనలు చేస్తున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద...

Continue reading

కేరళ ‘శ్రీ పద్మనాభ స్వామి’ ఆలయంలో చోరీ

కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో చోరీ జరగడం కలకలం రేపింది. స్వామివారి పూజకు వినియోగించే 'ఉరులి' అనే కంచు పాత్రను దుండగులు దొంగిలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా హరియాణాలో ...

Continue reading

ప్రెస్మీట్కు దూరంగా గ్రూప్-1 అభ్యర్థులు

TG: గ్రూప్-1 మెయిన్స్ వాయిదా, GO29 రద్దు కోసం అభ్యర్థులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వారి ఆవేదనను లెక్కచేయని ప్రభుత్వం యథావిధిగా రేపటి నుంచి పరీక్షలు జరుగుతాయని ప...

Continue reading

బద్వేల్ ఘటన.. కీలక విషయాలు వెలుగులోకి

AP: బద్వేల్ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో యువతిని అడ్డు తొలగించేందుకు నిందితుడు విఘ్నేశ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు విచారణలో ప్ర...

Continue reading

కన్నీళ్లు పెట్టిస్తున్న యువతి చివరి మాటలు

AP: బద్వేల్లో ఉన్మాది చేతిలో హత్యకు గురైన యువతి చివరి మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. 'అతను వేరే అమ్మాయితో లేచిపోయాడు. నిన్న ఫోన్ చేసి రమ్మన్నాడు. నేను రానని చెప్పా సార్. నాకు ను...

Continue reading

కృష్ణా పరివాహక ప్రజలకు అలర్ట్

AP: ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తారు. 1.18 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కృష్ణా నది పర...

Continue reading

శ్రీశైలం డ్యామ్ 6 గేట్లు ఎత్తివేత

శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో ఆరు గేట్లు ఎత్తి నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు చేరిం...

Continue reading

పెట్రోల్ దాడిలో బాలిక మరణం కలచివేసింది: అనిత

AP: వైఎస్సార్ జిల్లాలో ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించడంతో బాలిక మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని హోంమంత్రి అనిత చెప్పారు. విద్యార్థినిపై దాడి అనంతర దృశ్యాలు, పరిస్థితులు తీవ్ర...

Continue reading