శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో ఆరు గేట్లు ఎత్తి నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు చేరిం...
AP: వైఎస్సార్ జిల్లాలో ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించడంతో బాలిక మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని హోంమంత్రి అనిత చెప్పారు. విద్యార్థినిపై దాడి అనంతర దృశ్యాలు, పరిస్థితులు తీవ్ర...
AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారి దర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. 5 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 80,741 మంది భక్తులు ...
AP: రాష్ట్రంలో బీ ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. దీంతో ఫార్మసీ విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జార...
ఛత్తీస్గఢ్లోని నారాయణ్పూర్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు పేలడంతో ఇద్దరు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ITBP) జవాన్లు అమరులయ్యారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈరోజు ఉదయం స్థానిక...
TG: గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలనే డిమాండ్ నేపథ్యంలో అభ్యర్థుల సందేహాలు తీర్చేందుకు ప్రభుత్వం నేడు మీడియాతో సమావేశం నిర్వహించనుంది. పరీక్ష వల్ల ఏ ఒక్క అభ్యర్థి నష్టపోకుండా తీసుకో...
TG: ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు జరిగే గ్రూప్-1
పరీక్షలకు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళనలు చేస్తుండటంతో TGPSC సూచనలతో పలు ...
AP: వైఎస్సార్ జిల్లా బద్వేలులో ఇంటర్ విద్యార్థినిపై విఘ్నేశ్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 80% కాలిన గాయాలతో బాధపడుతున్న ఆమెను స్థానికులు కడప ఆస్పత్రికి తరలించారు. నింది...
AP: వైఎస్సార్ జిల్లా బద్వేల్ ఘటనలో చనిపోయిన బాలిక తల్లి కన్నీటి వేదన అందరినీ కలచివేస్తోంది. కడప రిమ్స్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. 'మీరు ఏం న్యాయం చేస్తారు? వాడిని నడిరోడ్డుపై ఉర...
ఎక్కడపడితే అక్కడ రీల్స్, షార్ట్స్ తీస్తూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆగ్రాలో ఆసిఫ్ (20) అనే యువకుడు తన ఫ్రెండ్స్తో కలిసి స్లో మోషన్లో రీల్స్ చేస్తూ నాలుగో అ...