కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందని నిపుణుల కమిటీ హెచ్చరించింది. 22వ గేటు దిగువన భారీ గొయ్యి ఏర్పడిందని నిపుణుల కమిటీ పేర్కొంది. దీంతో జలాశయం పునాదులకు ప్రమాదమని ...
TG: రాష్ట్రంలో ఈ ఏడాది 8 ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది. దీంతో మొత్తం ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 34కు చేరగా MBBS సీట్ల సంఖ్య 4,315కు చేరింది. ప్రైవేట్ కాలేజీలతో...
AP: తిరుమలలో అన్న ప్రసాద నాణ్యతపై ఇటీవల విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీంతో టీటీడీ చర్యలకు దిగింది. క్యాంటీన్లలో తనిఖీలు చేసి నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ఆదేశించింది. టీట...
Ap డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను తెలంగాణ సీఎం
రేవంత్ ఆప్యాయంగా హత్తుకున్నారు. HYD జూబ్లీహిల్స్
నివాసంలో రేవంత్తో పవన్ భేటీ అయ్యారు. వరద బాధితుల
కోసం సీఎం సహాయనిధికి విరాళంగా రూ. ...
సిమ్లాలో హిందూ సంఘాల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సంజౌళి ప్రాంతంలో మసీదు అక్రమ నిర్మాణంపై దేవభూమి సంఘటన్ పిలుపు మేరకు ఉదయం నిరసనలు మొదలయ్యాయి. వేలాదిగా తరలివచ్చిన నిరసనకార...
చైనా, ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాల్లో 'యాగి' టైఫూన్ విధ్వంసం సృష్టిస్తోంది. 203Kmph వేగంతో గాలులు, భారీ వరదల ధాటికి ఉత్తర వియత్నాంలో బిజీగా ఉండే ఓ వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో అనేక ...
AP: గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనికి ఐజీ స్థాయి అధికారిని హెడ్గా నియమించి, పోలీస్ స్టేషన్ హోదా కల...
రైతులకు ఆధార్ తరహాలో ప్రత్యేక ID కార్డులు జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసే లక్ష్యంతో అక్టోబర్ నుంచి వీటిని జారీ చేయనుంది. దీనిని పైలట్ ప్రాజెక్టు...
ఆసిఫాబాద్ జిల్లాలోని కొమురం భీమ్ ఆడ ప్రాజెక్టు, వట్టివాగు ప్రాజెక్టులకు ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ఆడ ప్రాజెక్టుకి సగటున 1,641 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా 2 గేట్లను ఎత్తి 2,190 క్యూసెక్...
పారాలింపిక్స్లో సత్తాచాటి మెడల్స్తో తిరిగొచ్చిన తమకు ఘనస్వాగతం లభిస్తుందని అథ్లెట్లు భావించారు. టీ20 వరల్డ్ కప్ విజేతలకు లభించిన స్వాగతం తర్వాత ఏ క్రీడాకారుడైనా ఇలానే ఆలోచిస్తారు. ...