సిమ్లాలో హిందూ సంఘాల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సంజౌళి ప్రాంతంలో మసీదు అక్రమ నిర్మాణంపై దేవభూమి సంఘటన్ పిలుపు మేరకు ఉదయం నిరసనలు మొదలయ్యాయి. వేలాదిగా తరలివచ్చిన నిరసనకారులు ఆ ప్రాంతంలో బారికేడ్లను తొలగించడంతో పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించి, లాఠీఛార్జి చేశారు. అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకుంటానన్న CM ఇప్పుడు మహిళలు, హిందూ సమాజంపై లాఠీఛార్జీ చేయించారని హిందూ సంఘాలు విమర్శిస్తున్నాయి.
సిమ్లాలో ఉద్రిక్తత: హిందూ నిరసనకారులపై లాఠీఛార్జీ
11
Sep