వైసీపీ ఆఫీసు కూల్చివేతపై హైకోర్టులో పిటిషన్

AP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేతపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు శేషగిరిరావు కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. న్యాయస్...

Continue reading

ములుగు జిల్లాకు ‘సమ్మక్క, సారలమ్మ’ పేరు

TG: ములుగు జిల్లా పేరును 'సమ్మక్క, సారలమ్మ' గా మార్చేందుకు మంత్రి సీతక్క విజ్ఞప్తితో రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేరు మార్పుపై అభ్యంతరాలు, సూచనల స్వీకరణక...

Continue reading

మంత్రివర్గ విస్తరణకు రేపు ఢిల్లీకి సీఎం!

TG: ఈ నెల 4న మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్లు సమాచారం. కొత్త మంత్రుల ఎంపికపై CM రేవంత్తో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు రేపు ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంతో చర్చించనున్నారు. ఈ రేసులో ఉమ్మడి R...

Continue reading

రూ.7,000 పెన్షన్.. తాత ఆనందం చూడండి!

AP: పెంచిన పెన్షన్ రూ.7 వేలు ఒకేసారి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలు సంబరాలు చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి 'జై బోలో జై బోలో.. చంద్రబాబుకు జై బోలో.. జై చంద్రన్న' ...

Continue reading

రాహుల్ ‘హిందూ’ కామెంట్స్.. రేపు సభలో మాట్లాడనున్న మోదీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 'హిందూ' వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు రాహుల్ కామెంట్స్ను ఖండిస్తూ 'హిందూ' సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్...

Continue reading

నన్ను బహిష్కరిస్తే.. 63 మంది BJP ఎంపీలు ఇంటికెళ్లారు: మహువా

పార్లమెంట్లో తన గొంతును అణచివేసేందుకు చూసిన BJP భారీ మూల్యం చెల్లించుకుందని TMC MP మహువా మొయిత్రా అన్నారు. డబ్బులు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు అడుగుతున్నారన్న ఆరోపణలతో గత లోక్సభ...

Continue reading

రాహుల్ మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నారు: యోగి

రాహుల్ గాంధీ 'హిందూ' వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫైర్ అయ్యారు. 'లోక్సభలో ప్రతిపక్ష నేత అయ్యాక రాహుల్ మెచ్యూర్గా మాట్లాడతారని అనుకున్నాం. కానీ ఆయన వ్యాఖ్యలు అలా లేవు. పూర్త...

Continue reading

రీఛార్జ్ ప్లాన్ యాక్టివేట్లో ఉండగా మరో రీఛార్జ్ చేసుకుంటే..?

జియో, AirTel, వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలు రేపు అర్ధరాత్రి నుంచి పెరగనున్నాయి. అదనపు భారం పడకుండా ఈలోపు రీఛార్జ్ చేసుకుంటే డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుత ప్లాన్ యాక్టివేట్లో ఉండ...

Continue reading

మైనారిటీలపై బీజేపీ హింస: రాహుల్

గత పదేళ్లుగా మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. 'బీజేపీ ముస్లింలపై హింసకు పాల్పడుతోంది. క్రిస్టియన్లు, సిక్కులపై ద్వేషం చూపిస్తోంది. ప్రతి ఒక్క ...

Continue reading

టెట్ పరీక్షలు, ఫలితాలు ఎప్పుడంటే?

AP: జులై 4 నుంచి 16 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. జులై 25న హాల్ టికెట్లు విడుదల చేస్తామని, ఆగస్టు 5 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడ...

Continue reading