ప్రయాగ్జ్లో రాహుల్ దిష్టిబొమ్మ దగ్ధం

పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన 'హిందూ' వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. యూపీలోని ప్రయాగ్రాజ్లో ఆందోళనకారులు రాహుల్ గాంధీ దిష్ట...

Continue reading

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి: వైసీపీ ఎంపీ

APకి ప్రత్యేక హోదా కోసం గత పదేళ్ల నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నామని అరకు ఎంపీ తనూజా రాణి లోక్ సభలో చెప్పారు. 'ఎన్డీయే అధికారంలో ఉండేందుకు టీడీపీ మద్దతు అవసరం. ప్రత్యేక హోదా ఇచ్చేందుక...

Continue reading

విజయవాడ చేరుకున్న అమర జవాన్ల మృతదేహాలు

AP: లద్దాక్ ప్రమాదంలో మరణించిన తెలుగు జవాన్లు సుభాన్ ఖాన్, నాగరాజు, కృష్ణారెడ్డి మృతదేహాలు విజయవాడ చేరుకున్నాయి. గ్వాలియర్ నుంచి ఎయిర్ ఫోర్స్ విమానంలో వారి భౌతికకాయాలను తీసుకురాగా,...

Continue reading

పోలీసుపై మంత్రి భార్య ఆగ్రహం.. వీడియో వైరల్

AP: మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి ఓ పోలీస్ ఆఫీసర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'తెల్లవారిందా? ప్రభుత్వమే కదా జీతం చెల్లిస్తోంది. YCP వాళ్లేమైనా ఇస...

Continue reading

రిజల్ట్స్ రోజు టీవీ చూడలేదు.. ఎందుకంటే?: పవన్ కళ్యాణ్

AP: ఎన్నికల ఫలితాల రోజు తాను టీవీ చూడలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. 'కూటమి అఖండ మెజారిటీతో గెలుస్తుందని నాకు తెలుసు. నేను ఒక్కడినే కూర్చొని పుస్తకాలు చదువుకున్నా. టెన్ష...

Continue reading

పోలీస్ కస్టడీపై అందుకే చట్టంలో మార్పులు చేశాం: అమిత్ షా

భారతీయ న్యాయ సంహితలోనూ పోలీస్ రిమాండ్ 15 రోజులే ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. 'పాత చట్టాల్లో తొలి 15రోజుల్లోనే రిమాండ్ విధించే అవకాశం ఉంది. కానీ అప్పుడు నిందిత...

Continue reading

పోలీస్ కస్టడీపై అందుకే చట్టంలో మార్పులు చేశాం: అమిత్ షా

భారతీయ న్యాయ సంహితలోనూ పోలీస్ రిమాండ్ 15 రోజులే ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. 'పాత చట్టాల్లో తొలి 15రోజుల్లోనే రిమాండ్ విధించే అవకాశం ఉంది. కానీ అప్పుడు నిందిత...

Continue reading

58 లక్షల మందికి పెన్షన్: ప్రభుత్వం

AP: రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటల వరకు 89% పెన్షన్ల పంపిణీ పూర్తయిందని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు 58 లక్షల మందికి పెన్షన్ ఇచ్చామని పేర్కొంది. అత్యధికంగా శ్రీకాకుళం, వి...

Continue reading

వారి అండ లేకుంటే ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

AP: సమాజానికి ఏదోకటి చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 'నేను కేవలం ఎమ్మెల్యేనే కాదు. NDAకు అండగా నిలబడ్డ వ్యక్తిని. నాకు భయం తెలియ...

Continue reading

పెన్షన్ రూ.7,000కు కాకుండా రూ.6,500 ఇచ్చారు..

AP: పల్నాడు జిల్లా మాచర్లలో పెన్షన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. ఎరుకల కాలనీలో లబ్ధిదారులకు రూ.7,000కు బదులు రూ.6,500 ఇచ్చారు. ఉద్యోగుల తీరుపై ఆగ్రహం వ్యక్తం...

Continue reading