పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన 'హిందూ' వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. యూపీలోని ప్రయాగ్రాజ్లో ఆందోళనకారులు రాహుల్ గాంధీ దిష్ట...
APకి ప్రత్యేక హోదా కోసం గత పదేళ్ల నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నామని అరకు ఎంపీ తనూజా రాణి లోక్ సభలో చెప్పారు. 'ఎన్డీయే అధికారంలో ఉండేందుకు టీడీపీ మద్దతు అవసరం. ప్రత్యేక హోదా ఇచ్చేందుక...
AP: లద్దాక్ ప్రమాదంలో మరణించిన తెలుగు జవాన్లు సుభాన్ ఖాన్, నాగరాజు, కృష్ణారెడ్డి మృతదేహాలు విజయవాడ చేరుకున్నాయి. గ్వాలియర్ నుంచి ఎయిర్ ఫోర్స్ విమానంలో వారి భౌతికకాయాలను తీసుకురాగా,...
AP: మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి ఓ పోలీస్ ఆఫీసర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'తెల్లవారిందా? ప్రభుత్వమే కదా జీతం చెల్లిస్తోంది. YCP వాళ్లేమైనా ఇస...
AP: ఎన్నికల ఫలితాల రోజు తాను టీవీ చూడలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. 'కూటమి అఖండ మెజారిటీతో గెలుస్తుందని నాకు తెలుసు. నేను ఒక్కడినే కూర్చొని పుస్తకాలు చదువుకున్నా. టెన్ష...
భారతీయ న్యాయ సంహితలోనూ పోలీస్ రిమాండ్ 15 రోజులే ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. 'పాత చట్టాల్లో తొలి 15రోజుల్లోనే రిమాండ్ విధించే అవకాశం ఉంది. కానీ అప్పుడు నిందిత...
భారతీయ న్యాయ సంహితలోనూ పోలీస్ రిమాండ్ 15 రోజులే ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. 'పాత చట్టాల్లో తొలి 15రోజుల్లోనే రిమాండ్ విధించే అవకాశం ఉంది. కానీ అప్పుడు నిందిత...
AP: రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటల వరకు 89% పెన్షన్ల పంపిణీ పూర్తయిందని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు 58 లక్షల మందికి పెన్షన్ ఇచ్చామని పేర్కొంది. అత్యధికంగా శ్రీకాకుళం, వి...
AP: సమాజానికి ఏదోకటి చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 'నేను కేవలం ఎమ్మెల్యేనే కాదు. NDAకు అండగా నిలబడ్డ వ్యక్తిని. నాకు భయం తెలియ...
AP: పల్నాడు జిల్లా మాచర్లలో పెన్షన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. ఎరుకల కాలనీలో లబ్ధిదారులకు రూ.7,000కు బదులు రూ.6,500 ఇచ్చారు. ఉద్యోగుల తీరుపై ఆగ్రహం వ్యక్తం...