కాగజ్నగర్ మండలం చింతగూడ ఎంపీపీఎస్ పాఠశాల హెడ్మాస్టర్ లక్ష్మినారాయణ బదిలీ అయ్యారు. దీంతో విద్యార్థులు 'సార్ మీరు వెళ్లొద్దంటూ ఏడుస్తూ విద్యార్థులు గేటుకు అడ్డంగా కూర్చున్నారు. కాగా ...
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం సెల్ఫిష్ ఆటగాడని భారత మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డారు. అతడికి స్వప్రయోజనాలే ఎక్కువని పేర్కొన్నారు. 'పాక్క ఫఖార్ జమాన్ ఉన్నా, అతడి స్థానం...
TG: రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు తాను డ్రగ్స్ పై అవగాహన వీడియోలు చేయనున్నట్లు నటుడు మోహన్ బాబు ట్విటర్లో తెలిపారు. 'సినీ నటీనటులు 1, 2 నిమిషాల నిడివిలో వీడియో తీసి ప్రభుత్వానిక...
లోక్సభలో ఈరోజు ప్రధాని మోదీ రాష్ట్రపతి ధన్యవాద తీర్మాన ప్రసంగం సందర్భంగా ప్రతిపక్ష నేతలు నిరసనలతో హోరెత్తించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మోదీ...
అస్సాంలో కురుస్తోన్న భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. బ్రహ్మపుత్ర నది పొంగిపొర్లుతుండటంతో ప్రజలతో పాటు మూగజీవాలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆ వరద నీటిలో...
తన కుమారుడి పెళ్లి వేడుకల్లో భాగంగా ముకేశ్ అంబానీ ముంబైలో 50 నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. ఈ కొత్త జంటలకు బంగారు మంగళసూత్రం, ఉంగరాలు, ముక్కుపుడక, వెండి మెట్టెలు, పట్ట...
ఆదిలాబాద్ తిర్పల్లిలోని ఓ గోడౌన్లో నిల్వ ఉంచిన దాదాపు వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం టూటౌన్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ అశోక...
TG: దోస్త్ ఫేజ్-3 రిజిస్ట్రేషన్లను నేటి నుంచి ఈనెల 4వ తేదీ సా.5 గంటల వరకు స్వీకరించనున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. రేపటి నుంచి ఎల్లుండి సా. 5లోగా వెబ్ ఆప్షన్లు నమోదు చేస...
చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్(CMRF) దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత వెబ్సైట్ను సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ప్రారంభించారు. ఈనెల 15 తర్వాత నుం...
ఆసిఫాబాద్ జిల్లాలో తల్లి, ముగ్గురు కూతుళ్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. కాగజ్నగర్ మండలం గజ్జిగూడకు చెందిన వనిత కుటుంబ కలహాల కారణంగా తన ముగ్గురు కూతుళ్లతో కలిసి స...