నీట్ పేపర్ లీక్ కేసులో రాజస్థాన్కు చెందిన 10 మంది విద్యార్థులను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ విద్యార్థులు వారికి బదులు డమ్మీ అభ్యర్థులతో పరీక్షలు రాయించారన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకుం...
TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు బయల్దేరారు. హైదరాబాద్ నుంచి కారులో ఆయన ప్రయాణం ప్రారంభమైంది. అక్కడికి చేరుకోవడానికి 3-4 గంటల సమయ పట్టనుంది. కొండగట్టులో పవన్ ప్రత్యేక...
టీ20 వరల్డ్కప్ ఫైనల్లో భారత్ గెలవాలని యూపీలోని పలు ప్రాంతాల్లో క్రికెట్ ఫ్యాన్స్ పూజలు నిర్వహించారు. టీన్ఇండియా క్రికెటర్ల పోస్టర్లు పట్టుకుని ఆలయాలను సందర్శించారు. యాగాలు, భజనలు చ...
ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సామూహిక వివాహాలు జరిపించాలని అంబానీ ఫ్యామిలీ నిర్ణయించింది. జులై 2న మహారాష్ట...
శ్రీ శ్రీ హారుళయ్య స్వామి రథోత్సవం సందర్భంగా ఆదోని జనసేన పార్టీ ఇన్చార్జి ఎన్. మల్లప్ప గారు , ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే Dr.పార్థసారథి గారు మరియు పట్టణ అధ్యక్షులు రేణు వర్మ గారు మ...
జియో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు
ప్రముఖ టెలికాం సంస్థ జియో మొబైల్ రీఛార్జి ధరలను భారీగా పెంచింది. ప్రస్తుతం ఉన్న కనిష్ఠ నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ ను జియో రూ.155 నుంచి రూ. 189కి పెం...
టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఆనందంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యారు. డగౌట్లో కూర్చున్న అతడిని కోహ్లితో పాటు ఇతర సహచర ఆటగాళ్లు భుజంపై తట్టి ఉత్సాహపరిచేందుకు ప్రయత్న...
USలోని టెక్సాస్కు చెందిన లాంగోరియా తన కుటుంబీకులతో కలిసి ఆస్టిన్ వెళ్లే విమానం ఎక్కారు. అయితే, ఎక్కే సమయంలో బోర్డింగ్ పాస్ ఇచ్చిన వ్యక్తిని పురుషుడిగా భావించి థాంక్యూ సర్ అని సంబోధ...