వర్ష బీభత్సానికి ఢిల్లీ ఎయిర్పోర్టు టెర్మినల్-1 పైకప్పు కూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు...
టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ ఫైనల్కు చేరుకోవడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా అభిమానులు బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్లో కూడా ఇలాగే ఆడి కప్పు ...
TG: డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని ఆయన కోరారు. 'డ్రగ్స్ యువత జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. బాధితులన...
AP: తిరుమలలో YCP హయాంలో జరిగిన పనులపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆర్జిత సేవ, వీఐపీ బ్రేక్ టికెట్ల కేటాయింపు, శ్రీవాణి సేవా టికెట్ల ద్వారా వచ్చిన నిధుల వినియోగం, టెం...
TG: రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ ఇచ్చిన హామీతో ఈ నిర్ణయం ...
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 'కూలీ' చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీ లుక్కు సంబంధించిన ఫొటోను దర్శకుడు Xలో షేర్ చేస్తూ 'లుక్ టెస్ట్...
పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన తర్వాత ప్రధాని కార్యాలయంలో మోదీని కలిసేందుకు ఇద్దరు చిన్నారులు వచ్చారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన ఇద్దరి మనుమరాళ్లను మోదీకి పరిచయం చేశారు. ...
రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. పోలీసులు సీజ్ చేసిన రూ.2100 కోట్లు విలువజేసే డ్రగ్స్, అక్రమ మద్యాన్...
పఠాన్కోట్ జిల్లాలో భద్రతాబలగాలు హైఅలర్ట్ ప్రకటించాయి. భారత వాయుసేన స్థావరం ఉన్న ఈ జిల్లాలోకి ఇద్దరు సాయుధ ఉగ్రవాదులు చొరబడినట్లు నిఘా వర్గాలు గుర్తించడమే దీనిక్కారణం. ముష్కరుల కోసం...