వర్ష బీభత్సానికి ఢిల్లీ ఎయిర్పోర్టు టెర్మినల్-1 పైకప్పు కూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఘటనా స్థలిలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఘటనపై విచారణ చేస్తున్నామని చెప్పారు.
ఢిల్లీ ఎయిర్పోర్టు ఘటనలో ఒకరు మృతి
28
Jun