AP: ఇవాళ విడుదలైన ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలపై రీవెరిఫికేషన్కు బోర్డు అవకాశం కల్పించింది. విద్యార్థులు ఈ నెల 28వ తేదీ నుంచి జులై 4వ తేదీ వరకు రీవెరిఫికేషన్ కోసం దరఖాస...
TG: రీజినల్ రింగ్
రోడ్డు(చౌటుప్పల్-అమన్ల్-షాద్నగర్-సంగారెడ్డి) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారి(181KM)గా ప్రకటించి, నిధులు మంజూరు చేయాలని నితిన్ గడ్కరీని CM రేవంత్ కోరారు. HYD నుంచి వ...
TG: 53 డివిజనల్ ఎకౌంట్స్ అధికారుల పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష హాల్టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు TGPSC ఐడీ, DOB ఎంటర్ చేసిన హాల్ టికెట్లు పొందవచ్చు. ఈ నెల 30 నుంచి జూలై 4 ...
తనను ఎగతాళి చేస్తూ ఓ మీమ్ పేజ్ చేసిన పోస్టును చూసి కూతురు ఆద్య ఏడ్చేసిందని రేణూ దేశాయ్ మండిపడ్డారు. ‘సెలబ్రెటీలు, రాజకీయనేతల ఫ్యామిలీని ఎగతాళి చేసే మీరంతా ఒక్కసారి మీ ఇంట్లోనూ తల్ల...
1932 : భారత క్రికెట్ జట్టు మొట్టమొదటి ఆధికారిక టెస్టును లార్డ్స్ ఆడిన రోజు
1945 : సినీ నటి శారద
జననం
1975 : ఇండియాలో ఎమర్జెన్సీ ప్రకటించిన రోజు
2009 : సంగీత కళాకారుడు మ...
అమెరికాలోని బాల్టిమోర్ వంతెన కూలిపోవడానికి కారణమైన డాలి సరకు రవాణా నౌక అక్కడి నుంచి బయల్దేరింది. 16 నుంచి 18 గంటల ప్రయాణం అనంతరం ఆ నౌక వర్జీనియాలోని నార్ఫోలక్కు చేరుకోనుంది. కాగా మ...
AP: పులివెందుల పర్యటన ముగించుకుని మాజీ సీఎం వైఎస్ జగన్ బెంగళూరు వెళ్లారు. తన భార్య భారతి కూడా ఆయన వెంట ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా జగన్క...
వర్షం కురిసినప్పుడు అయోధ్య రామమందిరం పైకప్పు నుంచి గర్భ గుడిలోకి నీరు లీక్ అవుతోందని ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ తెలిపారు. నీటి లీకేజీ కారణంగా భక్తులు పూజలు చేయడం కష్టంగా మారు...
AP: రెండ్రోజుల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఇవాళ తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం అయ్యాక తొలిసారిగా వస్తుండటంతో నియోజకవర్గ ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికేందుక...