యాడికి మండలంలోని పలు సమస్యాత్మక గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సీఐ నాగార్జున రెడ్డి శనివారం తెలిపారు. సార్వ త్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మండలం లోని కోనుప్పలపాడు, తాడి...
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రాలవద్ద భద్రతలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే వేటుతప్పదని అనంతపురం రేంజ్ డీఐజీ షేముషి అన్నారు. శనివారం హిందూపురం...
ఇటీవల ఢిల్లీ మెట్రో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఏదో ఒక కారణం చేత ప్రయాణికులు గొడవలు పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మెట్రో రైల్లో జరిగింది. ఓ యువతి, యువకుడి మధ్య వాగ్వాదం చెలరేగింద...
అత్యంత వేగంగా ముక్కుతో ఆల్ఫాబెట్స్ టైప్ చేసే వ్యక్తిగా గిన్నిస్ భారతీయ సంతతికి చెందిన వినోద్ కుమార్ చౌదరి రికార్డు సృష్టించారు. 2023లో 44 ఏళ్ల వినోద్ 27.80 సెకన్లలో ముక్కుతో టైప్ చ...
గుంతకల్లు మండలంలోని కసాపురం గ్రామంలో వెలసిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. ఈ సంధర్బంగా అర్చకులు శ్రీ...
ఒడిశాలోని రాయగడ జిల్లా బిసంకటక్లో శనివారం ఎండ తీవ్రతకు నాలుగు బస్సులు దగ్ధమైనట్లు అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. బిసంకటక్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండులో ఆగిఉన్న బస...
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని లేపాక్షి మండల వ్యాప్తంగా అన్ని రామాలయాలు, ఆంజనేయస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హనుమంతుని మూలవిరార్లకు రంగు రంగుల పూలతో అలంకరించి అభిషేకాలు, అర...
ఈ నెల 4వ తేది ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కంబదూరు మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐ తన సిబ్బందితో మండలంలో ఆదివారం గట్టి బందోబస్తు నిర్వహించారు. ఎస్ఐ మాట్లాడుతూ అల్లర్లకు పాల్పడితే కేసులు నమ...
రైలులో ఏసీ పనిచేయడం లేదని ప్రయాణికులు ఆందోళనకు దిగారు. పూరీ- గాంధీధామ్ సూపర్ ఫాస్ట్ రైలు బీ-5 కోచ్ ఏసీ పనిచేయడంలేదని ప్రయాణికులకు రైల్వే అధికారులు ఫిర్యాదు చేశారు. వారు సరైన సమాధాన...
AP: సీఎం జగన్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి RK రోజా అన్నారు. ప్రజలు సంక్షేమం, అభివృద్ధికే పట్టం కట్టారని ఆమె చెప్పారు. 'రాష్ట్రంలో కూటమికి ఎలాంటి క్రేజ్ లేదు. పో...