LS ఎన్నికల్లో BJPకి మెజారిటీ రాకపోవడంతో NDAలోని మిత్ర పక్షాలు తమకు కేబినెట్లో చోటివ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, బిహార్లో ఐదు ఎంపీ సీట్లు గెలుచుకున్న లోక్ జనశక్తి పార్టీ (రామ...
AP: వైసీపీ అధినేత జగన్ను కలిసేందుకు తాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద అమరావతి రైతులు ప్రయత్నించారు. తమ వెంట అరటి, మామిడి, స్వీట్లు, పూల బొకేలతో వచ్చిన వారిని జగన్ భద్రతా సిబ్బంది అడ్డు...
AP CEO MK Meena: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ...
ఎన్నికల్లో ఘన విజయం సాధించి చిరంజీవి ఇంటికి వెళ్లిన జనసేనాని పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది. బాబాయిని రామ్ చరణ్ సాదరంగా ఆహ్వానించగా సోదరీమణులు దిష్టి తీశారు. తల్...
ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో భారీగా చెల్లని ఓట్లు నమోదవుతున్నాయి. బ్యాలెట్ పత్రాలపై డబ్బులు పంపాలంటూ ఫోన్ పే నంబర్లు, లవ్ సింబల్స్, జై కాంగ్రెస్, జై...
చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
AP: ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఉండదని, రాజకీయ పరిపాలన ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. 'ఇకపై మీరు మారిన చంద్రబాబును చూస్తారు. నా కోసం ఈ ఐదేళ్లు కార్యకర్...
ఈ ఎన్నికల్లో 400 సీట్లలో గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోదీ మ్యాజిక్ అంతగా పనిచేయలేదు. ఈసారి ఆయన 184 సెగ్మెంట్లలో 206 ర్యాలీలు, రోడ్ షోలతో ప్రచ...
పిడుగుపాటుకు గురై ఓ యువ రైతు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వా గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. మూడపెల్లి ప్రవీణ్ (28) వానాకాలం సాగు కోసం పొలంలో పని చేస్తుండగ...
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం బి.యాలేరు గ్రామంలో AP వార్తలు రిపోర్టర్ పై గ్రామానికి చెందిన పూజారి శ్రీనాథ్, నీరుగంటి నాగేంద్ర, వేరే గ్రామానికి చెందిన వ్యక్తి తో ముగ్గురు దాడి చేశా...
ఆదోనిలో నివాసము ఉండడానికి ఇల్లు కూడా అద్దెకు ఇవ్వ లేదు. దయచేసి ఇప్పుడైనా నాకు ఇల్లు అద్దెకు ఇవ్వండి:ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మికి ఎలక్షన్ ముందర ఎంత ఘోరంగా మన వాల్మీక...