భరించలేకపోతున్నా.. నాకింత విషం ఇవ్వండి: దర్శన్

కొన్ని రోజులుగా జైలులో సూర్య రశ్మి తాకట్లేదని కన్నడ హీరో దర్శన్ కోర్టుకు తెలిపారు. తాను ఫంగస్తో బాధపడుతున్నానని, తన దుస్తులు స్మెల్ వస్తున్నాయని వాపోయారు. బయటకు వెళ్లేందుకు అను...

Continue reading

రేపు జగన్ ప్రెస్మీట్ అసలేం చెప్పబోతున్నాడు

AP: మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ రేపు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉ.11 గంటలకి మీడియాతో సమావేశం అవుతారని YCP ప్రకటనలో తెలిపింది. ఇవాళ య...

Continue reading

నిర్మలా సీతారామన్తో సీఎం రేవంత్ భేటీ

TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న CM రేవంత్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఆయన వెంట ఎంపీలు చామల కిరణ్, మల్లు రవి, బలరాం నాయక్, సురేశ్ షెట్కర్ ఉన్నారు. ఇటీవల భారీ...

Continue reading

ట్రాన్స్ జెండర్ నుంచి ఫొటో జర్నలిస్టు!

రైళ్లలో భిక్షాటన చేస్తూ జీవనం సాగించిన ట్రాన్స్ జెండర్ జోయా థామస్ లోబో జీవితాన్ని పేపర్లో వచ్చిన ఫొటోగ్రాఫర్ కథనం మార్చేసింది. తానూ ఫొటోగ్రాఫర్ అవ్వాలని ఓ కెమెరా కొని దానితో ట్...

Continue reading

ఇంటర్ ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదల

AP: ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్ట్, సెకండియర్ చదువుతున్న విద్యార్థుల పరీక్ష ఫీజుల చెల్లింపునకు ఇంటర్ విద్యా మండలి సెక్రటరీ కృతికా శుక్లా షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 1...

Continue reading

వివేకా హత్య కేసు విచారణ మళ్లీ వాయిదా

AP: వివేకా హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అన్నదానిపై అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని గతంలో ధర్మాసనం ఆదేశించింది. ఇవాళ సీబీ...

Continue reading

లక్ష మందికి ఉచితంగా కంటి ఆపరేషన్

వైద్యం వ్యాపారపరమైన ఈ రోజుల్లో ఓ వైద్యుడు లక్షలాది మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసి దైవంగా మారారు. నేపాలికి చెందిన డా.సందుక్ రూయిట్ తన జీవితాన్ని పేదవారికి చూపును ప్రసాదించేందు...

Continue reading

నారుమడిలో బిడ్డతో మహిళా రైతు

సీజన్తో సంబంధం లేకుండా అన్నదాతలు ఎల్లప్పుడూ పనిచేస్తూ దేశానికి అన్నం పెట్టాల్సిందే. తాజాగా ఓ మహిళా రైతు నిబద్ధత పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వ్యవసాయ పనుల్లో భాగంగా...

Continue reading

రూ.2.3కోట్లు పలికిన గణేశ్ లడ్డూ

TG: హైదరాబాద్లో గణపతి లడ్డూ వేలంలో రికార్డ్ సృష్టించింది. రాజేంద్రనగర్ సన్ సిటీలోని రిచ్మండ్ విల్లాలో ఏకంగా రూ.2.32కోట్లు పలికింది. ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ వేలంపాటకు స్థ...

Continue reading

రూ.217 కోట్ల నిధులు రిలీజ్

AP: విలేజ్ హెల్త్ క్లినిక్ల నిర్మాణం, పెండింగ్ పనుల పూర్తికి కేంద్రం మంజూరు చేసిన ₹217కోట్ల నిధులకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. ఈ మేరకు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ...

Continue reading