ఇటలీలో భారీగా ఉద్యోగాలు.. ఇండియన్సు భలే ఛాన్స్

2028 కల్లా విదేశీయులకు 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ఇటలీ నిర్ణయం భారతీయులకు మేలు చేయనుంది. తమ దేశంలో వృద్ధుల సంఖ్య పెరగుతుండటంతో వలసలను ప్రోత్సహించాలని ఇటలీ నిర్ణయించింది. ప్...

Continue reading

రేపటి నుంచి అకౌంట్లలో డబ్బులు జమ

TG: మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం గుడ్స్యూస్ చెప్పింది. రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలను సెర్స్కి ఆర్థిక శాఖ విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని సంఘాలకు రూ.300 కోట్లు, ప...

Continue reading

గవర్నర్తో సీఎం చంద్రబాబు భేటీ

AP: రాజభవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను CM చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పరిపాలన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు క్యాంపు కార్...

Continue reading

రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ: ఉత్తమ్

TG: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తుంగతుర్తిలో ఈ నెల 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. దాదాపు 2.4 లక్షల కొత్త కార్డులు ఇస్తున్నామని చ...

Continue reading

పెళ్లి అంటే నాకు భయం: శ్రుతి హాసన్

తనకు పెళ్లి అంటే భయమని, అందుకే వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ తెలిపారు. పెళ్లి పట్ల భయం ఉన్నప్పటికీ, తల్లిగా మారాలనే ఆశ ఉందని ఓ ఇంటర్వ్యూలో ...

Continue reading

శ్రీశైలం నీళ్లు ఎలా వాడుకుంటారో తెలుసా?

శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ, తెలంగాణకు నీరందుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కులను రాయలసీమకు తరలించొచ్చు. తెలుగు గంగ, గాలేరు-నగరి కాలువ...

Continue reading

ఇటలీలో భారీగా ఉద్యోగాలు.. ఇండియన్సు భలే ఛాన్స్

2028 కల్లా విదేశీయులకు 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ఇటలీ నిర్ణయం భారతీయులకు మేలు చేయనుంది. తమ దేశంలో వృద్ధుల సంఖ్య పెరగుతుండటంతో వలసలను ప్రోత్సహించాలని ఇటలీ నిర్ణయించింది. ప్రస...

Continue reading

రూ.180 కోట్ల చెల్లింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

AP: 2014-19 మధ్య జరిగిన ఉపాధిహామీ పనుల బిల్లులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పేమెంట్లు ఇవ్వలేదని, ఐదేళ్ల పాటు సమాచారం ఇవ్వకపోవడంతో క...

Continue reading

అవసరం లేని వారికోసం Airtel కొత్త ప్లాన్

డేటా ఎయిర్టెల్ సంస్థ కస్టమర్స్ కోసం కొత్తగా రూ.189 ప్లాన్ తీసుకొచ్చినట్లు ప్రకటించింది. డేటా కోసం కాకుండా నంబరును యాక్టివ్గా ఉంచాలనుకునే వారికి, ఇంటర్నెట్ పెద్దగా వాడని పేరెంట్స్క...

Continue reading

పోలీసులు అన్యాయం చేశారంటూ రైతు సూసైడ్

పురుగుమందు తాగి రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కాగజ్నగర్(M) పాత సార్సాలలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పాముల శ్రీనివాస్ భూవివాదంలో పోలీసులు తనకు న్యాయ...

Continue reading