TG: అక్రమ నిర్మాణాల కూల్చివేత, చెరువుల పునరుద్ధరణ పనులే లక్ష్యంగా ఏర్పడిన హైడ్రా టార్గెట్ దిశగా పనిచేస్తోంది. హైదరాబాద్లోని అంబర్పేట్లో ఏళ్ల కిందట కనుమరుగైన బతుకమ్మ కుంటను పునర...
AP: దివంగత నేత, తన తండ్రి YSR 76వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని YSR ఘాట్లో జగన్ నివాళులు అర్పించారు. జగన్తో పాటు తల్లి విజయమ్మ, భార్య భారతీరెడ్డి, కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు ...
ఇచ్చోడ మండలం కోకస్ మన్నూర్ అటవీ ప్రాంతంలో ఉన్న పెద్దగుండం జలపాతం జలకళ సంతరించుకుంది. ఇచ్చోడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో చుట్టూ గుట్టల మధ్య ఈ జలపాతం ఉంది. దాదాపుగా 30 అడుగుల ఎత్తు న...
AP: చిత్తూరు(D) రాజుపేటకు చెందిన నాగమణి (50) గతంలో భర్త, కుమారుడిని కోల్పోయారు. శేష జీవితంలో తోడు కోసం పెళ్లి బ్రోకర్ ద్వారా ప్రకటన ఇచ్చారు. శేషాపురానికి చెందిన శివప్రసాద్ (40)...
తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చెమ్మనుప్పం వద్ద పట్టాలు దాటుతున్న స్కూల్ బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. ర...
AP: CM చంద్రబాబు ఇవాళ శ్రీశైలం క్రస్ట్ గేట్లు ఎత్తి నాగార్జునసాగర్కు నీరు విడుదల చేయనున్నారు. జులై తొలివారంలోనే డ్యామ్ గేట్లు ఎత్తడం పాతికేళ్లలో ఇదే తొలిసారి. డ్యామ్ పూర్తిస్థా...
ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం ఓ తండ్రి కూతురి ప్రాణాలను పణంగా పెట్టిన ఘటన ఇది. రాజస్థాన్లోని భరత్పూరు చెందిన వ్యక్తి ఫ్యామిలీతో కలిసి స్థానిక డ్యామ్ను సందర్శించాడు. ఈ సందర్భంగా కూతుర...
TG: వేములవాడకు చెందిన దీటి రోహిత్(23) ఆత్మహత్యకు ముందు దేవుడి(శివుడు)కి రాసిన లేఖ కదిలిస్తోంది. 'నీకు మతి ఉండే నా తలరాత రాశావా? నీ కొడుకు తలరాత అలా రాయలేదే! మేం కొడుకులం కాదా?'...
UPలోని ఝాన్సీ రైల్వే స్టేషన్లో ఓ నిండు చూలాలికి ఆర్మీ డాక్టర్ మేజర్ రోహిత్ పురుడు పోసి మానవత్వం చాటారు. పన్వేల్ నుంచి గోరఖ్పూర్ వెళ్తున్న రైలులో గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి...