MPలోని నర్సింగ్పూర్లో దారుణం జరిగింది. సంధ్య చౌదరి (18) అనే యువతి ప్రభుత్వ ఆస్పత్రిలో వొకేషనల్ ట్రైనింగ్లో ఉన్న సమయంలో యువకుడు అభిషేక్ కత్తితో అటాక్ చేశాడు. అందరూ చూస్తుండగానే ...
AP: రాష్ట్ర పర్యాటకానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని CM CBN కోరిన నేపథ్యంలో రాందేవ్ బాబా అంగీకరించారు. ఉత్తర భారతీయులకు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల గురించి తెలియదన్నారు. ఆ ప్...
అహ్మదాబాద్ విమానం కూలిన ఘటనపై విచారణకు ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సివిల్ ఏవియేషన్ సెక్రటరీకి సమన్లు జారీ చేసింది. జులై 8న కమిటీ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే బోయింగ్ అ...
కోల్కతాలో ఆర్జీకర్ ఆస్పత్రి ఘటన మరువకముందే అక్కడి కస్బాలో దారుణం జరిగింది. లా విద్యార్థినిపై కాలేజీ ప్రాంగణంలోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటన ఈ నెల 25న రాత్రి 7.30 ను...
UPలోని లిఖింపూర్లో ఇటుకల బట్టీలోకి చిరుతపులి ప్రవేశించి అక్కడే ఉన్న ఓ కూలీపై దాడి చేసిన విషయం తెలిసిందే. అతడిని రక్షించేందుకు అక్కడున్న వారు ఇటుకలను విసరగా.. చిరుతకు తీవ్ర గాయా...
పూరీ జగన్నాథ రథయాత్ర వైభవంగా సాగుతోంది. ఈ రథయాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో ప్రసాదానికీ అంతే ఉంది. 56రకాల వెరైటీలతో తయారు చేసే ఈ ప్రసాదాన్ని 'ఛప్పన్ భోగ్' అని పిలుస్తారు. అన్నం, కి...
కృష్ణా బేసిన్లో వర్షాల కారణంగా జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. జూరాలకు ఇన్ ఫ్లో 1,06,000 క్యూసెక్కులు వస్తుండగా 1,03,729 క్యూసెక్కులు ఔట్ ఫ్లోగా ఉంది. 12 గేట్లు...
TG: తల్లి కళ్లెదుటే కుమారుడు కన్నుమూసిన విషాద ఘటన హైదరాబాద్లో జరిగింది. 1వ తరగతి చదువుతున్న కొడుకును తీసుకొని తల్లి స్కూటీపై స్కూలుకు బయల్దేరింది. దుండిగల్ PS పరిధిలోని మల్లంపే...