ఇటీవల పలువురిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇకపై అలా మాట్లాడనని తెలిపారు. చివరి శ్వాస వరకు అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతానన్నారు. జీవితంలో ...
పిల్లలు వేటాడుతుంటే తల్లి పులి దగ్గరుండి వీక్షిస్తున్న వీడియో నెట్టింట వైరలవుతోంది. పిల్లలు అడవి దున్నను వేటాడటంలో విఫలమవడంతో తల్లి రంగంలోకి దిగి దాన్ని మట్టుబెట్టింది. ఈ వీడియ...
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటపై ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి స్పందించారు.
అంతకుముందు ఆర్సీబీ ఫ్రాంచైజీ చేసిన ప్రకటనను ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ 'మ...
AP: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద పెరుగుతోంది. బుధవారం సాయంత్రానికి 834.60 అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇది 54.55 టీఎంసీలకు...
మూడు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వరలక్ష్మి, సురేష్లు పెళ్లి చేసుకుంటామని ఆశ పెట్టుకున్నారు. కానీ సురేష్ మోసం చేశాడని ఆరోపించిన యువతి అతని ఇంటి ముందు కుటుంబంతో కలిసి నిరసనకు దిగింది. ...
కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు వందేభారత్ రైలుపై రాళ్లు విసిరారు. గోరఖ్పూర్ నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్తున్న రైలుపై అత్రం పూర్ రైల్వే స్టేషన్ వద్ద వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు...
TG: జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్ద ధన్వాడ గ్రామ సమీపంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా 10 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. దీని వల్ల...
ఇన్స్టా రీల్స్ పిచ్చిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అమ్మాయిలు మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన UPలోని నగ్లాస్వామి గ్రామంలో చోటుచేసుకుంది. యమునా నదిలో రీల్స్ తీసుకోవడానికి ఆరుగురు...
ఆరుగాలం కష్టించి పండించిన ఉల్లికి మద్దతు ధర లేకపోగా ఉన్నరేటూ అమాంతం పడిపోవడంతో ఓ రైతు బోరున విలపించాడు. నడిరోడ్డుపై ఉల్లిపాయలు పడబోసి వాటిపై దొర్లుతూ నిరసన తెలిపాడు. ఈ ఘటన కర్ణ...
AIతో సృష్టిస్తున్న వీడియోలు జనాలను తికమకలో పడేస్తున్నాయి. తాజాగా ఓ కంగారూ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. తన పెట్ అయిన కంగారూను విమానం లోపలికి అనుమతించకపోవడంతో ఓ మహిళ సిబ్బంది...