మూడు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వరలక్ష్మి, సురేష్లు పెళ్లి చేసుకుంటామని ఆశ పెట్టుకున్నారు. కానీ సురేష్ మోసం చేశాడని ఆరోపించిన యువతి అతని ఇంటి ముందు కుటుంబంతో కలిసి నిరసనకు దిగింది. న్యాయం కోసం చేసుకున్న పోరాటం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనంతపురం జిల్లా పూలకుంట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడు
05
Jun