ఎంత కష్టపడినా విజయం సొంతం కావట్లేదని చాలా మంది నిరాశ చెందుతుంటారు. అలాంటి వారు ఓ సారి విరాట్ కోహ్లిని చూడండి. ఒకటి, రెండు కాదు.. కప్ గెలిచేందుకు ఏకంగా 18 ఐపీఎల్ సీజన్లు పట్టింది....
APలో 300 మెగా వాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు SAEL సోలార్ MH1 సంస్థ ముందుకొచ్చింది. ఇందుకోసం రూ.1,130 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఏ జిల్లాలో నెలకొల్పేది త్వరలో వెల...
భారత భద్రతా బలగాల ప్రైవసీకి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్వీస్లో ఉన్న, రిటైరైన ఆర్మీ ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యుల పర్సనల్ డీటెయిల్స్ ఎవరూ వె...
AP: వైసీపీ చేష్టలకు విసుగుచెందిన ప్రజలు ఆ పార్టీకి రాజకీయాల్లో మళ్లీ నిలదొక్కుకునే అవకాశం లేకుండా చేశారని జనసేన MLC నాగబాబు చెప్పారు. రాష్ట్రానికి పీడ విరగడై ఏడాది అయ్యిందన్నార...
వియత్నాంలో నెల రోజుల ప్రదర్శన పర్యటన తర్వాత బుద్ధుని పవిత్ర అవశేషాలను తిరిగి భారత్ తీసుకొచ్చారు. నిజానికి మే 21న ఈ పర్యటన ముగియాల్సి ఉండగా.. వియత్నాం ప్రత్యేక అభ్యర్థన మేరకు జూన్...
తోటి నటులపై చేసిన వ్యాఖ్యలను సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ సమర్థించుకున్నారు. తన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. తాను అందరితోనూ సరదాగా ఉంటానని తెలిపారు. తప...
నటుడు రాజేంద్రప్రసాద్ ఓ కార్యక్రమంలో తనను దుర్భాషలాడటం పట్ల కమెడియన్ అలీ స్పందించారు. 'డైరెక్టర్ కృష్ణారెడ్డి బర్త్ డే ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతుండగా అనుకోకుండా ఆ మాట ...
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో తన మార్క్ చూపిస్తున్నారు. అయితే గతంలో అనౌన్స్ చేసిన సత్యాగ్రహి మూవీ చేసి, హిట్ అయ్యి ఉంటే తాను రాజకీయాల్లోకి వచ్చే వాడిని కాదని ఓ సందర్భంలో ప...
: పవన్ తెలంగాణ ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, తనకు పునర్జన్మను ఇచ్చిన నేల, తనలో ఉద్యమ స్ఫూర...
AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని వారికి శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోవడంతో భక్తులు ఏటీజీహెచ్ క్యూలైన్ వరకు వేచి ఉన్నార...