సింధు నదీజలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా పాకిస్థాన్కు పోనివ్వమని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి CR పాటిల్ స్పష్టం చేశారు. అమిల్షాతో జరిగిన భేటీలో రోడ్ మ్యాప్ తయారు చేసినట్లు తెలిపా...
కేంద్రం విధించిన 48 గంటల డెడ్లైన్ ముగియడంతో పాక్ వాసులు భారత్ను వీడుతున్నారు. పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్థాన్పై తీవ్రంగా మండిపడిన ప్రభుత్వం ఆ దేశానికి చెందిన SAARC వీసా హోల్డర...
తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ సొరంగంలో తలదాచుకున్న 1,000 మంది మావోలు భద్రతాబలగాల రాకతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో వారికి...
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో భద్రతాబలగాలు భారీ సొరంగాన్ని గుర్తించాయి.
వెయ్యి మంది తలదాచుకునేలా పెద్ద మైదానమే ఉన్నట్లు పేర్కొన్నాయి. సొరంగంలో నీటి వసతి, ఇత...
కర్రెగుట్టపై ఆరో రోజు భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఓ వైపు అడవులను జల్లెడ పడుతూ మరోవైపు హెలికాప్టర్ల నుంచి కాల్పులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. భారీ సంఖ్యలో మావోయిస...
పహల్గామ్ అటాక్కు ప్రతీకారంగా భారత సైన్యం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా లష్కరే తోయిబాకు చెందిన మరో ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేసింది. J&Kలోని బందిపొరా, త్రాల్లో...
AP: విశాఖకు చెందిన స్వాతి అనే యువతి తనకు ఎదురైన చేదు అనుభవంపై ఇన్స్టాలో పోస్ట్ చేసింది. 'ఫేస్లో గ్లో లేదని, ఫేక్ స్మైల్ అంటూ ఓ జాబ్ ఇంటర్వ్యూలో నన్ను రిజెక్ట్ చేశారు. సామర్థ్యా...
పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వినయ్ నర్వాల్ కుటుంబానికి హరియాణా ప్రభుత్వం అండగా నిలిచింది.
నర్వాల్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు సీఎం నయ...
పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధమున్న టెర్రరిస్టుల ఏరివేతను భారత ఆర్మీ ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురు అనుమానిత ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన ఆర్మీ తాజాగా లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఫరూ...
బెంగళూరులో DRDO అధికారి ఆదిత్య బోస్పై దాడి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. బోస్ డెలివరీ ఏజెంట్పై దాడి చేస్తున్నట్లు సీసీఫుటేజీ ద్వారా వెల్లడైంది. డెలివరీ ఏజెంట్ను కింద పడేసి ...