శ్రీవారికి తలనీలాలు సమర్పించిన AP DyCM పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవాపై ట్రోలింగ్ చేయడం సరికాదని TG MLC విజయశాంతి మండిపడ్డారు. 'విదేశాల నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప...
ఏపీకి చెందిన ఓ వ్యక్తి చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బైక్ వెనుక క్యారియర్ కేజ్లో ఇద్దరు పిల్లలను ఎక్కించుకుని రోడ్డుపై వెళ్తుండగా ఓ వాహనదారుడు వీడియో తీసి ఇన...
AP: శ్రీశైల భ్రమరాంబ అమ్మవారి కుంభోత్సవం వైభవంగా జరిగింది. ఏటా చైత్ర మాసంలో సాత్విక బలి పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆలయంలో 5వేల గుమ్మడి కాయలు, 5వేల టెంకాయల...
తమిళనాడు CM స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్వయం ప్రతిపత్తిపై సూచనలకు SC రిటైర్డ్ జడ్జి జస్టిస్ కురియన్ జోసెఫ్ సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీలో ప...
వక్స్ బిల్లు సవరణను నిరసిస్తూ గత వారం పశ్చిమ బెంగాల్లో చెలరేగిన హింస వెనుక బంగ్లా దుండగులు ఉన్నట్లు కేంద్ర హోంశాఖకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. నిరసనకారుల్...
TG: ఎస్సీ గురుకులాల్లో 'ఫోన్ మిత్ర' కార్యక్రమం ప్రారంభమైంది. దీని ద్వారా విద్యార్థులు ఎన్నిసార్లైనా ఫ్రీగా పేరెంట్స్తో మాట్లాడొచ్చు. విద్యార్థులను బట్టి 7-10 ఫోన్లు అందుబాటులో ...
చిన్నారుల అక్రమ రవాణా విషయంలో UP ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు గైడ్లైన్స్ నిర్దేశించింది. ఆసుపత్రుల నుంచి నవజాత శిశువులు మిస్సయితే...
TG: ఖమ్మం(D)కు చెందిన రైతు దంపతులు రామయ్య, చంద్రకళ ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని BRS MLA హరీశ్ రావు అన్నారు. 'సాగు నీరు, కరెంట్ కష్టాలను ఎదుర్కొని వీరు 18 ఎకరాల కౌలు భూమి...
AP: మతాంతర వివాహం చేసుకున్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. చిత్తూరుకు చెందిన సాయితేజ, యాస్మిన్ బాను బీటెక్ చదివే సమయంలో ప్రేమించుకున్నారు. అతడు ఎస్సీ కావడంతో యాస్మిన్...