పవన్ భార్యపై ట్రోల్స్.. విజయశాంతి ఫైర్

శ్రీవారికి తలనీలాలు సమర్పించిన AP DyCM పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవాపై ట్రోలింగ్ చేయడం సరికాదని TG MLC విజయశాంతి మండిపడ్డారు. 'విదేశాల నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప...

Continue reading

పిల్లలా.. కోడిపిల్లలా

ఏపీకి చెందిన ఓ వ్యక్తి చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బైక్ వెనుక క్యారియర్ కేజ్లో ఇద్దరు పిల్లలను ఎక్కించుకుని రోడ్డుపై వెళ్తుండగా ఓ వాహనదారుడు వీడియో తీసి ఇన...

Continue reading

శ్రీశైలంలో అమ్మవారికి వైభవంగా కుంభోత్సవం

AP: శ్రీశైల భ్రమరాంబ అమ్మవారి కుంభోత్సవం వైభవంగా జరిగింది. ఏటా చైత్ర మాసంలో సాత్విక బలి పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆలయంలో 5వేల గుమ్మడి కాయలు, 5వేల టెంకాయల...

Continue reading

కేంద్రంతో విభేదాల వేళ CM స్టాలిన్ కీలక నిర్ణయం

తమిళనాడు CM స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్వయం ప్రతిపత్తిపై సూచనలకు SC రిటైర్డ్ జడ్జి జస్టిస్ కురియన్ జోసెఫ్ సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీలో ప...

Continue reading

అయోధ్య మందిరాన్ని పేల్చేస్తామని బెదిరింపులు

అయోధ్య రామమందిరానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. బాంబులతో పేల్చివేస్తామని కలెక్టరేట్లకు ఈమెయిల్స్ రాగా అధికారుల ఫిర్యాదుతో అయోధ్య సైబర్ క్రైమ్ పీఎస్లో కేసు నమోదు చేశారు. బా...

Continue reading

బెంగాల్లో హింస.. బంగ్లాదేశీయుల హ్యాండ్

వక్స్ బిల్లు సవరణను నిరసిస్తూ గత వారం పశ్చిమ బెంగాల్లో చెలరేగిన హింస వెనుక బంగ్లా దుండగులు ఉన్నట్లు కేంద్ర హోంశాఖకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. నిరసనకారుల్...

Continue reading

గురుకుల విద్యార్థులు తల్లిదండ్రులకు ఫోన్ చేసుకోవచ్చు

TG: ఎస్సీ గురుకులాల్లో 'ఫోన్ మిత్ర' కార్యక్రమం ప్రారంభమైంది. దీని ద్వారా విద్యార్థులు ఎన్నిసార్లైనా ఫ్రీగా పేరెంట్స్తో మాట్లాడొచ్చు. విద్యార్థులను బట్టి 7-10 ఫోన్లు అందుబాటులో ...

Continue reading

చిన్నారుల అక్రమ రవాణాపై సుప్రీంకోర్టు ఆగ్రహం

చిన్నారుల అక్రమ రవాణా విషయంలో UP ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు గైడ్లైన్స్ నిర్దేశించింది. ఆసుపత్రుల నుంచి నవజాత శిశువులు మిస్సయితే...

Continue reading

ఈ రైతుల కన్నీటి దృశ్యమే ప్రభుత్వ నిర్లక్ష్యానికి సాక్ష్యం

TG: ఖమ్మం(D)కు చెందిన రైతు దంపతులు రామయ్య, చంద్రకళ ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని BRS MLA హరీశ్ రావు అన్నారు. 'సాగు నీరు, కరెంట్ కష్టాలను ఎదుర్కొని వీరు 18 ఎకరాల కౌలు భూమి...

Continue reading

రాష్ట్రంలో మరో పరువు హత్య

AP: మతాంతర వివాహం చేసుకున్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. చిత్తూరుకు చెందిన సాయితేజ, యాస్మిన్ బాను బీటెక్ చదివే సమయంలో ప్రేమించుకున్నారు. అతడు ఎస్సీ కావడంతో యాస్మిన్...

Continue reading