శనివారం మాత్రమే నరసింహ స్వామి దర్శనమిచ్చే ఆలయం AP పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంది. వారంలో 6 రోజులు ఆలయాన్ని మూసేస్తారు. మాలకొండ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సహజంగా ఏ...
ఎక్కువ దూరం రైలులో వెళ్లాలంటే చాలామంది రాత్రి ప్రయాణానికి ఆసక్తి చూపిస్తారు. అయితే ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు కొన్ని రూల్స్ తెలుసుకోవాలి. 10:00 PM తర్వాత ఇతరులకు ఇబ్బంది కలిగిం...
AP: బెస్ట్ ప్రాక్టీసెస్ అమలుపై కలెక్టర్లను CM CBN మెచ్చుకున్నారు. అల్లూరిలో 'యాస్పిరేషన్ ఇంజిన్'తో STUDENTS మంచి మార్కులు సాధిస్తున్నారు. మన్యంలో 'ముస్తాబు'తో స్టూడెంట్స్లో శుభ...
రైలులో ప్రయాణిస్తూ ఎలక్ట్రిక్ కెటిల్లో దర్జాగా మ్యాగీ చేస్తూ వీడియో తీసుకుందో మహిళ. ఇది కాస్తా వైరలవడంతో సెంట్రల్ రైల్వే సదరు మహిళను అరెస్ట్ చేసేందుకు సిద్ధమైంది. రైళ్లలో ఎలక్ట్రిక...
యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు 847 బంతుల్లోనే ముగిసింది. 20వ శతాబ్దం మొదలైన తర్వాత అతి తక్కువ బంతుల్లో ముగిసిన యాషెస్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. 1895లో ...
రైల్వే ఆస్తుల మానిటైజేషన్లో భాగంగా సికింద్రాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ సహ 100 ప్రధాన స్టేషన్ల పరిధిలోని భూమి, కమర్షియల్ స్పేస్ను కేంద్రం లీజుకు ఇస్తుంది. ప్రయివేటు పెట్టుబడులత...
AP: ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై CM చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. కాకినాడ GGHలో గడ...