స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 'భారతీయుడు-2' సినిమాలో కనిపించరని దర్శకుడు శంకర్ తెలిపారు. ఆమె నటించిన సన్నివేశాలు పార్ట్-3లో ఉంటాయని నిన్న ఆడియో రిలీజ్ కార్యక్రమంలో వెల్లడించారు. '...
తెలంగాణ ఆవిర్భావం తర్వాత పదేళ్లలో హైదరాబాద్ నగరం రూపురేఖలే మారిపోయాయి. ప్రత్యేక రాష్ట్రంలో అనుసరించిన విధానాలతో హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా ఎదిగింది. ఇక నగరవాసులకు ప్రయాణ భారాన్ని ...
తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దీంతో టోకెన్లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. శ...
తెలుగువాళ్లంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. హైఓల్టేజ్ ఎన్నికలుగా చెబుతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాత్రం ఇందుకు విరుద్ధమైన రీతిలో వెల్లడయ్యాయి. ఎ...
అసోంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల 10 జిల్లాల్లోని సుమారు ఆరు లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమైనట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు. నదీ జలాల నీటి మట్టం ఉప్పొంగడంతో బాధితులు సుర...
శివభక్తులైన నాగా సాధువులు ఈ ప్రాపంచిక సుఖాలకు దూరంగా జీవితాలను గడపాలని, వారి పేరున ఆస్తి హక్కులను కోరడం సమంజసం కాదని దిల్లీ హైకోర్టు పేర్కొంది. వారందరికీ ప్రభుత్వ భూముల్లో సమాధులు,...
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు, గొడవలకు వెళ్లకుండా ప్రశాంతంగా ఉండాలని అనంతపురం టూటౌన్ సి. ఐ క్రాంతికుమార్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం నగరంలోని సమస్యాత్మక కాలనీలైన నాయ...
ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గెలిచే అవకాశం ఉందని పోస్ట్ పోల్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ పోటీలో ఉన్నారు. కాగా. మరో ...
వేసవిలో ఎక్కువగా లభించే పండ్లలో నేరేడు పండ్లు ఒకటి. నేరేడులో ఉండే పోషకాల కారణంగా డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. దీంతో జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. నేరేడులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చ...
ధర్మవరం పట్టణం గాంధీనగర్ గల కొత్తపేట రైల్వే అండర్ బ్రిడ్జి కింద శనివారం రాత్రి కురిసిన వర్షానికి నీరు నిలిచింది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు, పాదాచారులు ఆదివారం తీవ్ర ఇబ్బందులు ప...