విడాకులు భయంతో టెకీ ఆత్మహత్య?

మానవశర్మ మృతికి విడాకుల భయమే కారణమని మృతుడి సోదరి తెలిపింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందని తెలిసిన తర్వాత విడిపోదామనుకున్నాడంది. అయితే అదంత సులువు కాదని, చట్టాలన్నీ మహిళల వైపే ...

Continue reading

4 నిమిషాల్లో రూ.30 లక్షలు చోరీ

TG: రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో దొంగలు రెచ్చిపోయారు. SBI ఏటీఎంలో చొరబడి నాలుగు నిమిషాల్లో రూ.30 లక్షలు కాజేశారు. ప్లాన్ ప్రకారం ఏటీఎంలోకి వెళ్లి ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా ...

Continue reading

సారు వెళ్లిపోతున్నాడని.. స్కూల్ పిల్లలు

తమకు విద్యాబుద్ధులు నేర్పి ఆశీర్వదించిన ఉపాధ్యాయుని రిటెర్మెంట్ వేడుకను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఆయన వెళుతుండటంతో భావోద్వేగానికి లోనై బాలికలంతా కంటతడి పెట్టారు. బ్యాండు...

Continue reading

నలుగురు మృతి నలుగురు పరిస్థితి విషమం

అనంతపురం జిల్లా కూడేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం మూడు నెలల చిన్నారి సలహా నలుగురు మృతి ఆటోను ఢీకొన్న కారు.... అక్కడికక్కడే ఇద్దరు మృతి మొత్తం 7మందికి గాయాలు... ఆస్పత్రిలో ...

Continue reading

100 రోజుల్లోపే శిక్ష పడేలా పనిచేయాలి: హోంమంత్రి అనిత

AP: నేరం చేసిన వంద రోజుల్లోపే శిక్షలు పడేలా పనిచేయాలని ట్రైనింగ్ పూర్తి చేసుకున్న SIలకు హోంమంత్రి అనిత సూచించారు. నిజాయితీగా ప్రజల రక్షణకు ముందుకెళ్లాలన్నారు. శిక్షణ పూర్తి చేస...

Continue reading

నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.. మానవ్ శర్మ భార్య

ముంబైలో TCS ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తననే భర్త తాగి వచ్చి కొట్టేవాడని భార్య నికితా శర్మ ఆరోపించారు. 'పెళ్లికి ముందు నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని మానవ్కు...

Continue reading

2మాకు శాశ్వత శాంతి కావాలి: జెలెన్స్కీ

వైట్హౌస్లో US అధ్యక్షుడు ట్రంప్తో వాగ్వాదం అనంతరం భేటీ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్వీట్ చేశారు. 'థాంక్యూ US. మీ మద్దతుకు కృతజ్ఞతలు. థాంక్యూ ప్ర...

Continue reading

మంచు ప్రమాదం.. 32 మంది సేఫ్

ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో జరిగిన మంచు ప్రమాద ఘటనలో 32 మందిని రెస్క్యూ బృందాలు కాపాడాయి. మరో 25 మంది కోసం గాలిస్తున్నాయి. బయటపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని స...

Continue reading

సెల్ ఫోన్ల రికవరీలో అనంతపురం టాప్

AP: సెల్ఫోన్ల రికవరీలో అనంతపురం జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో రికవరీ చేసిన 1183 ఫోన్లను బాధితులకు అప్పగించారు. 20...

Continue reading

నమాజ్ చేస్తుండగా బాంబుదాడి.. ఐదుగురి మరణం

పాకిస్థాన్ మరోసారి బాంబు దాడితో ఉలిక్కిపడింది. పెషావర్లోని దారుల్ ఉలుమ్ హఖానియా మదర్సాలో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా ఓ సూసైడ్ బాంబర్ దూసుకొచ్చినట్టు తెలిసింది. తనను తాను పేల...

Continue reading