తమకు విద్యాబుద్ధులు నేర్పి ఆశీర్వదించిన ఉపాధ్యాయుని రిటెర్మెంట్ వేడుకను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఆయన వెళుతుండటంతో భావోద్వేగానికి లోనై బాలికలంతా కంటతడి పెట్టారు. బ్యాండుబాజాతో రైల్వేస్టేషన్కు ఊరేగింపుగా తీసుకెళ్లారు. గ్రామప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి సాగనంపారు. ఉపాధ్యాయుడు వెళుతుంటే పిల్లలు ఏడవటం అందరిని భావోద్వేగానికి గురి చేసింది. ఈ సంఘటన బిహార్లోని నలందలో జరిగింది.
సారు వెళ్లిపోతున్నాడని.. స్కూల్ పిల్లలు
03
Mar