ఈశా ఫౌండేషన్ కేసులో హైకోర్టు తీర్పు సరైనదేనని సుప్రీంకోర్టు తెలిపింది. ఫౌండేషన్పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తమిళనాడు వెల్లియంగిరిలోని ఫౌండేషన్కు పర్యావరణ అనుమతుల...
హిమాచలప్రదేశ్లో ప్రకృతి కన్నెర్ర చేసింది. ఓ వైపు హిమపాతం, మరోవైపు కుండపోత వర్షాలు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. గత 24 గంటలుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి వరద ప...
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. చమోలి-బద్రినాథ్ హైవేపై గ్లేసియర్ (హిమానీనదం) బరస్ట్ అయింది. దీంతో 57 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు మంచులో కూరుకుపోయారు. వారిలో 10 మందిని రక్...
పార్కింగ్ స్థలంలో ఆడుకుంటున్న పిల్లలపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఢిల్లీలోని పర్యటన్ విహార్ లో ఈ ఘటన జరిగింది. పిల్లలు రోడ్డుపై ఆడుకుంటుండగా అటుగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లిం...
మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ రాత్రికి రాత్రే సెన్సేషన్గా మారిన మోనాలిసా నేపాల్ దేశం వెళ్లింది. అక్కడ జరిగిన మహా శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న ఆమె డాన్స్ చేస్తూ అందరినీ అలరించింది. ...
ప్రతీ దానిని కల్తీ చేస్తుండటంతో ఏం తినాలన్నా భయపడాల్సి వస్తోంది. ఈ కల్తీ భూతం కూరగాయలను సైతం వదల్లేదు. తాజాగా మహారాష్ట్ర ఉల్లాసనగర్ లోని ఖేమానీ మార్కెట్లో ఓ వ్యక్తి ఆకు కూరలను ...
TG: హైదరాబాద్ పుప్పాలగూడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో ముగ్గురు మరణించారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. పొగ కారణంగా ఊపిరి ఆడకపోవ...
పుణే రేప్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిందితుడి కోసం తీవ్రంగా శ్రమించిన పోలీసులు, అతణ్ని గంటల వ్యవధిలో పట్టుకున్నారు. డాగ్ స్క్వాడ్స్, డ్రోన్స్, వందల మంది పోలీసులు ఈ మిష...
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. చమోలి-బద్రినాథ్ హైవేపై గ్లేసియర్ (హిమానీనదం) బరస్ట్ అయింది. దీంతో 57 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు మంచులో కూరుకుపోయారు. వారిలో 10 మందిని రక్...
మధ్య ప్రదేశ్లోని భోపాల్లో మద్యం మత్తులో యువతీయువకులు హల్చల్ చేశారు. ఒకే బైక్పై ఇద్దరు యువకులు కూర్చోగా వారి మధ్యలో యువతి ఊగిసలాడుతూ రచ్చ చేసింది. రోడ్డుపై వెళ్తున్న వారికి ఫ్లయిం...