AP: పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రేపటి నుంచి మొదలుకానున్న నేపథ్యంలో భూలోక వైకుంఠం తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుత్కాంతుల ధగధగల మధ్య శ్రీవారి క్షేత్రం మెరిసిపోతోంది....
Q3లో TCS నికర లాభం 12% పెరిగి ₹12,380 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే Dec క్వార్టర్లో లాభం ₹11,058 కోట్లుగా ఉంది. తాజా ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఒక్కో షేరుకు ₹10 మధ్యంతర డివిడెం...
AP: తిరుపతి తొక్కిసలాట బాధితుల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి తొక్కిసలాట జరిగిన స్థలానికి వెళ్లి పరిశీలించ...
భూకంపం తర్వాత 646 ప్రకంపనలు
ఈ నెల 7న టిబెట్-నేపాల్ రీజియన్లో 7.1 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి దాదాపు 126 మంది చనిపోగా, 188 మంది గాయపడ్డారు. భూకంపం తర్వాత నిన్న మధ్యాహ్నం వరకు ఏ...
!
AP: తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. వారిలో ఐదుగురు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. నర్సీపట్నానికి చెంద...
బాసర గోదావరి నదిలోకి దూకిన ఓ మహిళను అక్కడే ఉన్న గంగపుత్రులు కాపాడారు. స్థానికుల వివరాల ప్రకారం.. బుధవారం నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వివాహిత ఇంటి నుంచి బయలుదేరి గోదావరి పుష్కర...
'పుష్ప-2' సినిమాలోని 'పీలింగ్స్' సాంగ్కు భారీ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సాంగ్పై లక్షలాది రీల్స్ పుట్టుకొచ్చాయి. అయితే, తాజాగా ఓ వృద్ధురాలితో ఓ యువకుడు ఈ సాంగ్పై చేసిన ...
TG: హైదరాబాద్లో కారులో ప్రేమజంట సజీవ దహనమైన విషయం తెలిసిందే. వీరి మరణానికి కారణమైన నిందితుడు మహేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరామ్ (25), లిఖిత (17) ప్రేమించుకున్నారు. ఈ క్ర...
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తొక్కిసలాటలో చిక్కుకుని ఊపిరాడని భక్తుల పరిస్థితి హృదయవిద...
AP: రాష్ట్రాన్ని గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్ గా మారుస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొస్తామని చెప్పారు. 'వ...