భూకంపం.. కుప్పకూలిన భవనాలు

వనౌటు దేశంలో ఇవాళ ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై ఇది 7.3 తీవ్రతగా నమోదైంది. ఆ తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో మరోసారి 5.5 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో వందల స...

Continue reading

గంగమ్మా.. నీకు వందనాలమ్మా!

AP: అనారోగ్యంతో భర్త మంచానికే పరిమితమయ్యాడు. తన ముగ్గురు పిల్లలతో పాటు మరో ముగ్గురు చెల్లెళ్ల పోషణ భారం ఆమెపైనే పడింది. అయినా ఆ ఇల్లాలు కుమిలిపోలేదు. కష్టాన్నే నమ్ముకుని ఆటో డ్...

Continue reading

ఇకపై ఆన్లైన్లో టెన్త్ సర్టిఫికెట్లు

AP: పదో తరగతి సర్టిఫికెట్లన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 50 ఏళ్ల క్రితం టెన్త్ చదివిన వారు కూడా డిజిలాకర్ నుంచి ధ్రువపత్రాలను ఈజీగా డౌన్లోడ్ చే...

Continue reading

మామిడి బీమా ప్రీమియం చెల్లింపు గడువు పెంపు

AP: మామిడి బీమా ప్రీమియం చెల్లింపు గడువును వ్యవసాయ శాఖ ఈనెల 31 వరకు పొడిగించినట్లు ఏపీ కౌలు రైతు సంఘం తెలిపింది. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చింది....

Continue reading

దేశంలోనే తొలి విమానాశ్రయం.. 150 గమ్యస్థానాలకు విమానాలు!

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రికార్డు సృష్టించింది. 150 గమ్యస్థానాలను కనెక్ట్ చేసిన తొలి భారత ఎయిర్పోర్టుగా నిలిచింది. థాయ్ ఎయిర్హోషియా ఎయిర్లైన్ ఇటీవల ఢిల్లీ- ...

Continue reading

ఆర్థిక మాంద్యంలోనూ ఆయన ఆస్తి తగ్గలేదు!

ముఖేశ్ అంబానీ భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా ఉన్నట్లే బంగ్లాదేశ్లోనూ ఓ ధనికుడు ఉన్నారు. బంగ్లాదేశ్ ఆర్థిక, రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన ఆస్తి మాత్రం పెరుగుతూ వస్తోంద...

Continue reading

దేశంలో ఇప్పటికీ యువతులకు రక్షణ లేదు: నిర్భయ తల్లి

'నిర్భయ' ఘటన జరిగి 12 ఏళ్లయినా దేశంలో ఇప్పటికీ యువతులకు రక్షణ లేకుండా పోయిందని నిర్భయ తల్లి ఆశా దేవి ఆవేదన వ్యక్తం చేశారు. కఠినమైన చట్టాలు అమల్లోకి వచ్చినా పరిస్థితుల్లో మార్పు...

Continue reading

భారీగా తగ్గిన అంబానీ, అదానీ సంపద

ఇండియన్ బిలియనీర్లు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ 100 బిలియన్ డాలర్ల క్లబ్ నుంచి డ్రాప్ అయినట్లు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. అంబానీ వ్యక్తిగత సంపద గత జులైలో $120.8B...

Continue reading

46 ఏళ్ల తరువాత తెరుచుకున్న గుడి తలుపులు

యూపీలోని సంభల్లో 1978లో మతపరమైన అల్లర్ల వల్ల మూతబడి 46 ఏళ్ల తరువాత వెలుగుచూసిన భస్మా శంకర ఆలయ తలుపులను తెరిచారు. సమీపంలోని బావిలో తవ్వకాలు జరపగా శిథిలమైన వినాయకుడు, కార్తికేయ స...

Continue reading

1971 యుద్ధం మాది.. భారత్ సాయం చేసిందంతే: బంగ్లా నేతలు

1971లో పాకిస్థాన్తో భారత్ యుద్ధం చేసి అప్పటి తూర్పు పాకిస్థాన్ను విడదీసి బంగ్లాదేశ్ గా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆరోజును 'విజయ్ దివస్'గా భారత్ ఏటా గుర్తుచేసుకుంటోంది. ఈరోజ...

Continue reading