పుష్కలంగా టీబీ మందులు: కేంద్ర ఆరోగ్య శాఖ

దేశంలో క్షయ వ్యాధి(TB) నిరోధక ఔషధాల కొరత ఏర్పడిందన్న ప్రచారాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ఖండించింది. DEC6 నాటికి అన్ని కేంద్రాల్లో 2 నెలలకు పైగా స్టాక్ అందుబాటులో ఉందని తెలిపింది. మందు...

Continue reading

గాజాలో మిన్నంటిన ఆకలి కేకలు

ఇజ్రాయెల్ దాడులతో గాజా ప్రజలు ఆహారం లేక అలమటిస్తున్నారు. ఖాన్ యూనిస్లో ఉన్న శరణార్థి శిబిరంలోని ఉచిత ఆహారం పంపిణీ చేస్తున్నా ఏమాత్రం సరిపోవడం లేదు. ఆ శిబిరం వద్ద మహిళలు, బాలికల...

Continue reading

ఏంజెలో మాథ్యూస్ అరుదైన ఘనత

శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ అరుదైన ఘనత సాధించారు. టెస్టుల్లో యాక్టివ్ ప్లేయర్లలో అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్ గా మాథ్యూస్ నిలిచారు. ఇప్పటివరకు ఆయన 8,006 పరుగులు చేశా...

Continue reading

విశాఖ పోర్టులో డ్రగ్స్ కేసుపై వీడిన చిక్కుముడి

AP: ఈ ఏడాది మార్చిలో ఎన్నికల సమయంలో విశాఖ పోర్టుకి బ్రెజిల్ నుంచి 25 వేల టన్నుల డ్రగ్స్ వచ్చిందన్న వార్త సంచలనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రంగంలోకి దిగిన సీబీఐ తాజాగా విచారణను ...

Continue reading

మసూద్ అజార్పై చర్యలు తీసుకోండి: భారత్

ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్పై పాక్ కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. ఇటీవల మసూద్ పాక్లోని బహ్వల్పుర్లో ఓ సభలో ప్రసంగించినట్టు వార్తలొచ్చాయి. దీనిపై స్ప...

Continue reading

IPO LG Electronics India

మరో ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ ఐపీవోకు రానుంది. LG Electronics India 5.15,237 సమీకరించేందుకు ఐపీవో పత్రాలు సమర్పించనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే సెబీ వద్ద ముసాయిదా పత్రాలను ...

Continue reading

తల్లితో నాగచైతన్య ఆమె సోదరులు వెంకటేశ్, సురేశ్ బాబు

అక్కినేని నాగచైతన్య-శోభిత రెండు రోజుల క్రితం వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే దగ్గుబాటి ఫ్యామిలీ చైతూను పెళ్లికొడుకును చేసిన ఫొటోలను తాజాగా విడుదల చేసింది. చైతూ...

Continue reading

హైవేపై అంబులెన్స్ చోరీ!

TG: హైదరాబాద్లోని హయత్ నగర్ లో ఓ దొంగ 108 అంబులెన్స్ను చోరీ చేసి పరారయ్యేందుకు యత్నించాడు. పోలీసులు అతడిని వెంబడించగా చిట్యాల టోల్ గేట్ వద్ద జాన్ రెడ్డి అనే వ్యక్తిని ఢీ కొట్టి...

Continue reading

ఆ ఊరిలో 60 ఏళ్లుగా మొబైల్, టీవీ లేవు!

మొబైల్, టీవీ లేకుండా చాలామందికి రోజు గడవదు. కానీ అమెరికాలోని వెస్ట్వర్జీనియాలో గ్రీన్ బ్యాంక్ అనే ఊరిలో 60 ఏళ్లుగా టీవీ, సెల్ ఫోన్లను వాడటం లేదు. అందుకో కారణం ఉంది. అంతరిక్ష రే...

Continue reading

రైతులపైకి టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

MSPకి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్తో 'ఛలో ఢిల్లీ' చేపట్టిన రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. శంభూ సరిహద్దుల్లో 101 మంది రైతుల బృందం కాలి...

Continue reading