TG: హైదరాబాద్లోని హయత్ నగర్ లో ఓ దొంగ 108 అంబులెన్స్ను చోరీ చేసి పరారయ్యేందుకు యత్నించాడు. పోలీసులు అతడిని వెంబడించగా చిట్యాల టోల్ గేట్ వద్ద జాన్ రెడ్డి అనే వ్యక్తిని ఢీ కొట్టి విజయవాడవైపు హైవేపై శరవేగంగా పరారయ్యాడు. కొర్లపహాడ్ టోలేటూ ఢీకొట్టాడు. చివరికి టేకుమట్ల వద్ద రోడ్డుపై లారీలను అడ్డంగా పెట్టి పోలీసులు దొంగను పట్టుకున్నారు. జాన్రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
హైవేపై అంబులెన్స్ చోరీ!
08
Dec