!
AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలను తెలుగు మీడియంలో రాసేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో 64,600 మంది తాము తెలుగులో పరీక్షలు రాస్తామని మీడియంను మార్చుకున్నారు. ...
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ 15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఆమరణ నిరాహారదీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ బీఆర్ఎస్ ఏటా నవంబర్ 29న దీక్షా ...
USలోకి అక్రమ వలసలను నివారించే వరకు మెక్సికో, కెనడా దేశాలపై ట్రంప్ పన్నుల మోత మోగించనున్నారు. ముఖ్యంగా కెనడా నుంచి వలసలు అధికమవుతున్నాయని, అందులోనూ భారతీయులు అత్యధికంగా ఉన్నట్టు...
వివాహేతర సంబంధాల్లో సుదీర్ఘకాలం ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొని, విభేదాలు వచ్చాక పురుషులపై మహిళలు రేప్కేసులు పెట్టే సంస్కృతి పెరగడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పెళ్ల...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీ నుంచి ఆయన విజయవాడ బయల్దేరారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం అయ్యారు. జల్ జీ...
దుబాయ్ లో జరిగిన ఓ ఈవెంట్లో ఐశ్వర్యరాయ్ పేరు వెనుక బచ్చన్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అభిషేక్ బచ్చన్ నుంచి ఆమె విడిపోయారన్న వార్తలకు ఇది మరింత ఊతమిచ్చింది. దుబాయ్ లో ఇటీవల...
హీరోయిన్ నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్పై హీరో ధనుష్ మద్రాస్ హైకోర్టులో సివిల్ కేసు దాఖలు చేశారు. తన అనుమతి లేకుండా నెటిక్స్ డాక్యుమెంటరీలో 'నానుమ్ రౌడీ ధాన్' సినిమాకు సంబంధిం...
ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేని ఓ కీలక చట్టం అమలు చేయబోతోంది. సోషల్ మీడియాలో 16ఏళ్ల లోపు పిల్లలను బ్యాన్ చేసే బిల్లుకు అక్కడి ప్రతినిధుల సభ(102ఓట్లు అనుకూలం, 13వ్యతిరేక...
వరల్డ్ బిలియనీర్ వారెన్ బఫెట్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. 4 సంస్థలకు 1.1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.9300 కోట్లు) డొనేట్ చేశారు. థాంక్స్ గివింగ్లో భాగంగా ఆయన ఇలాంటి విరా...
కర్ణాటకలోని బీదర్లో ఘోర ప్రమాదం జరిగింది. జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటుతున్న వికాస్ అనే విద్యార్థిని ఓ కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆ పిల్లాడు దూరంగా ఎగిరి పడ్డాడు. అయినా...