తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నై పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉందని, ఫోన్ కూడా స్విచ్చాఫ్ వస...
జమ్మూకశ్మీర్లో టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు పోలీసులు, ఆర్మీ కలిసి శ్రీనగర్ జిల్లాలోని జబర్వాన్ ఫారెస్ట్ ఏరియాలో జాయ...
పాకిస్థాన్లోని క్వెట్టా రైల్వే స్టేషన్లో జరిగిన భారీ బాంబు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరింది. తీవ్రంగా గాయపడిన 44 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్వెట్టా నుంచి ప...
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) టెలికమ్యూనికేషన్ విభాగంలో 526 ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 14 వరకు మహిళలు, పురుషు...
ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు ఖాతా తెరవడం వరకు ఆధార్ కార్డు కీలకం. అయితే ఎంతో మంది పదేళ్లు దాటినా వాటిని అప్డేట్ చేసుకోవడం లేదు. చిరునామా, ఫొటోలను అప్డేట్ చేయడం వల్ల మోసాలను నిర...
AP: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయ సమీపంలో అఘోరి హల్చల్ చేసింది. స్వామి దర్శనానికి వచ్చిన ఆమెను అధికారులు అడ్డుకోవడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయింది. సమాచ...
కర్ణాటక కోలార్లోని బంగారుపేటలో మూడంతస్తుల భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. గ్రౌండ్ ఫ్లోర్ పునరుద్ధరణ పనులు చేపడుతుండగా భవనం కూలిపోయిందని పోలీసులు తెలిపారు. ప్రాణనష్టం జరగకపోవడంతో...
మహా వికాస్ అఘాడీ కూటమిలో డ్రైవర్ సీటు కోసం(CM కుర్చీ) అంతర్గతపోరు నడుస్తోందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ధూలే ప్రచార సభలో ఆయన మాట్లాడారు. MVA లాంటి...
AP: విజయమ్మ, షర్మిలతో ఆస్తుల వివాదంపై జగన్ దాఖలు చేసిన పిటిషన్పై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో విచారణ జరిగింది. తనకు తెలియకుండా తల్లి, చెల్లి షేర్లు బదిలీ చేసుకున్నారని పిటిషన...
కాలుష్య కారకాలతో యమునా నది నిండిపోయింది. నదీ జలాలు విషపు నురుగుతో నిండిపోవడంతో ఛట్ పూజలు చేసేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో ఓ తండ్రి తన బిడ్డతో నదిల...