అరుణాచల్ లో బీజేపీ ఘన విజయం

అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తిరుగులేని మెజార్టీ దిశగా సాగుతోంది. అక్కడ 60 స్థానాలు ఉండగా, ఇప్పటికే మేజిక్ ఫిగర్ (31) సీట్లను గెలుచుకుంది. మరో 14 స్థానాల్లో ల...

Continue reading

ఆంజనేయ స్వామి గుడి గోడ కొంత పడిపోయినది

పెనుకొండ మండలం, చిన్నపరెడ్డి పల్లి లో నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి గుడి యొక్క ప్రహరీ గోడ కొంత భాగం నిన్న రాత్రి వచ్చిన గాలి వాన కు పడిపోవడం జరిగింది  అయితే ఆ ఊరి ప్రజలందరూ...

Continue reading

కాజలు ట్విస్ట్ ఇచ్చిన దర్శకుడు శంకర్!

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 'భారతీయుడు-2' సినిమాలో కనిపించరని దర్శకుడు శంకర్ తెలిపారు. ఆమె నటించిన సన్నివేశాలు పార్ట్-3లో ఉంటాయని నిన్న ఆడియో రిలీజ్ కార్యక్రమంలో వెల్లడించారు. '...

Continue reading

ప్రత్యేక రాష్ట్రంతో మారిపోయిన హైదరాబాద్ రూపురేఖలు

తెలంగాణ ఆవిర్భావం తర్వాత పదేళ్లలో హైదరాబాద్ నగరం రూపురేఖలే మారిపోయాయి. ప్రత్యేక రాష్ట్రంలో అనుసరించిన విధానాలతో హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా ఎదిగింది. ఇక నగరవాసులకు ప్రయాణ భారాన్ని ...

Continue reading

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దీంతో టోకెన్లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. శ...

Continue reading

ఏపీ పవర్ పై భిన్న స్వరాలు.. పవన్ గెలుపుపై ఒకటేమాట!

తెలుగువాళ్లంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. హైఓల్టేజ్ ఎన్నికలుగా చెబుతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాత్రం ఇందుకు విరుద్ధమైన రీతిలో వెల్లడయ్యాయి. ఎ...

Continue reading

అసోంలో భారీ వరదలు.. 6 లక్షల మందిపై ఎఫెక్ట్

అసోంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల 10 జిల్లాల్లోని సుమారు ఆరు లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమైనట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు. నదీ జలాల నీటి మట్టం ఉప్పొంగడంతో బాధితులు సుర...

Continue reading

బాబాలకు ప్రభుత్వ భూములివ్వడం సరికాదు: ఢిల్లీ హైకోర్టు

శివభక్తులైన నాగా సాధువులు ఈ ప్రాపంచిక సుఖాలకు దూరంగా జీవితాలను గడపాలని, వారి పేరున ఆస్తి హక్కులను కోరడం సమంజసం కాదని దిల్లీ హైకోర్టు పేర్కొంది. వారందరికీ ప్రభుత్వ భూముల్లో సమాధులు,...

Continue reading

కౌంటింగు వేళ గొడవల జోలికెళ్లొద్దు: సీఐ క్రాంతి కుమార్

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు, గొడవలకు వెళ్లకుండా ప్రశాంతంగా ఉండాలని అనంతపురం టూటౌన్ సి. ఐ క్రాంతికుమార్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం నగరంలోని సమస్యాత్మక కాలనీలైన నాయ...

Continue reading

ధర్మవరం ఎమ్మెల్యే సీటుపై ఎగ్జిట్ పోల్ అంచనా

ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గెలిచే అవకాశం ఉందని పోస్ట్ పోల్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ పోటీలో ఉన్నారు. కాగా. మరో ...

Continue reading