పట్టాలపై నిరసన.. దూసుకెళ్లిన రైలు

ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా మహాకూటమి బిహార్ బంద్ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, బంద్ సందర్భంగా కొందరు RJD నాయకులు పట్టాలపై నిరసనకు దిగి, రైలును ఆపేందుకు విఫలయత్నం చేశ...

Continue reading

చేపల కోసం వల వేస్తే ‘టో ఫిష్’ చిక్కింది

AP: విశాఖకు చెందిన మత్స్యకారుడు అప్పన్న చేపల కోసం వల వేయగా ఎంతో విలువైన 'టో ఫిష్' పరికరం చిక్కింది. అదేంటో అర్థంకాక మత్స్యశాఖ అధికారులకు ఆయన సమాచారమిచ్చారు. వాళ్లకూ తెలియక నేవీ...

Continue reading

బ్యాటరీ సైకిల్ రూపొందించిన విద్యార్థికి పవన్ అభినందనలు

AP: బ్యాటరీ సైకిల్ రూపొందించిన విజయనగరం ఇంటర్మీడియట్ విద్యార్థి రాజాపు సిద్ధూను Dy.CM పవన్ కళ్యాణ్ అభినందించారు. SM ద్వారా అతడి ఆవిష్కరణ గురించి తెలుసుకుని మంగళగిరిలోని క్యాంపు...

Continue reading

సమోసా తింటున్నారా ?సమోసాలో బల్లి ప్రత్యక్షం

TG: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఓ స్వీట్ షాప్లో కొన్న సమోసాలో బల్లి ప్రత్యక్షమైంది. తోల్కట్ట గేట్ సమీపంలోని షాప్లో చిన్నారులు రెండు సమోసాలు కొన్నారు. ఓ సమోసా తిన్న తర్వాత రె...

Continue reading

మోసపోయిన యువకులకు లోకేశ్ సాయం AP: ఏజెంట్ల మాయమాటలు నమ్మి IT, డిజిటల్ జాబ్స్ కోసం థాయిలాండక్కు వెళ్లి పలువురు యువకులు దోపిడీకి గురవుతున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. వారిని సేఫ్ ...

Continue reading

ప్రేయసి IPS అవ్వాలని ప్రియుడు ఏం చేశాడంటే?

ఢిల్లీకి చెందిన రాహుల్.. హరిద్వార్ నుంచి 121 లీటర్ల గంగాజలాన్ని కావడిలో మోసుకెళ్తూ రౌత్-ముజఫర్ నగర్ కావడి మార్గంలో కనిపించాడు. ఈ మార్గంలో శివ భక్తులు గంగా జలాన్ని తీసుకెళ్తుంటా...

Continue reading

అమర్నాథ్ యాత్రకు 6 రోజుల్లోనే లక్షమంది

ఈనెల 3న ప్రారంభమైన అమర్నాథ్ యాత్రకు భక్తులు పెద్దఎత్తున తరలివెళ్తున్నారు. మొదటి 6 రోజుల్లోనే దాదాపు లక్షమంది భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నట్లు J&K LG మనోజ్ సిన్హా...

Continue reading

శ్రీశైలం: విద్యుత్ వెలుగుల్లో కృష్ణమ్మ పరవళ్లు

AP: శ్రీశైల జలాశయం నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. 3 గేట్ల ద్వారా 81,195 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వరద పెరగడంతో ఈ రాత్రి 11 గంటల తర్వాత...

Continue reading

కృష్ణమ్మ జలాలను వీడియో తీసిన చంద్రన్న

AP: శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో సీఎం చంద్రబాబు ఇవాళ జలహారతి ఇచ్చి గేట్లు ఎత్తిన విషయం తెలిసిందే. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు ఉరకలేస్తోంది. సీఎం హెలికాప్టర్ ...

Continue reading

ఉమ్మడి ADB రైతులపై రూ.200 కోట్ల భారం

ఏటా పెరుగుతున్న సాగు ఖర్చులు రైతన్నలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కూలీల కొరత తీవ్రంగా వేధిస్తుండటంతో బిహార్, బెంగాలీ నుంచి పిలిపిస్తున్నారు. ఉమ్మడి ADB జిల్లాలో ఒక్క వరి పంటనే ...

Continue reading