ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా మహాకూటమి బిహార్ బంద్ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, బంద్ సందర్భంగా కొందరు RJD నాయకులు పట్టాలపై నిరసనకు దిగి, రైలును ఆపేందుకు విఫలయత్నం చేశ...
AP: విశాఖకు చెందిన మత్స్యకారుడు అప్పన్న చేపల కోసం వల వేయగా ఎంతో విలువైన 'టో ఫిష్' పరికరం చిక్కింది. అదేంటో అర్థంకాక మత్స్యశాఖ అధికారులకు ఆయన సమాచారమిచ్చారు. వాళ్లకూ తెలియక నేవీ...
AP: బ్యాటరీ సైకిల్ రూపొందించిన విజయనగరం ఇంటర్మీడియట్ విద్యార్థి రాజాపు సిద్ధూను Dy.CM పవన్ కళ్యాణ్ అభినందించారు. SM ద్వారా అతడి ఆవిష్కరణ గురించి తెలుసుకుని మంగళగిరిలోని క్యాంపు...
TG: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఓ స్వీట్ షాప్లో కొన్న సమోసాలో బల్లి ప్రత్యక్షమైంది. తోల్కట్ట గేట్ సమీపంలోని షాప్లో చిన్నారులు రెండు సమోసాలు కొన్నారు. ఓ సమోసా తిన్న తర్వాత రె...
మోసపోయిన యువకులకు లోకేశ్ సాయం
AP: ఏజెంట్ల మాయమాటలు నమ్మి IT, డిజిటల్ జాబ్స్ కోసం థాయిలాండక్కు వెళ్లి పలువురు యువకులు దోపిడీకి గురవుతున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. వారిని సేఫ్ ...
ఢిల్లీకి చెందిన రాహుల్.. హరిద్వార్ నుంచి 121 లీటర్ల గంగాజలాన్ని కావడిలో మోసుకెళ్తూ రౌత్-ముజఫర్ నగర్ కావడి మార్గంలో కనిపించాడు. ఈ మార్గంలో శివ భక్తులు గంగా జలాన్ని తీసుకెళ్తుంటా...
ఈనెల 3న ప్రారంభమైన అమర్నాథ్ యాత్రకు భక్తులు పెద్దఎత్తున తరలివెళ్తున్నారు. మొదటి 6 రోజుల్లోనే దాదాపు లక్షమంది భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నట్లు J&K LG మనోజ్ సిన్హా...
AP: శ్రీశైల జలాశయం నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. 3 గేట్ల ద్వారా 81,195 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వరద పెరగడంతో ఈ రాత్రి 11 గంటల తర్వాత...
ఏటా పెరుగుతున్న సాగు ఖర్చులు రైతన్నలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కూలీల కొరత తీవ్రంగా వేధిస్తుండటంతో బిహార్, బెంగాలీ నుంచి పిలిపిస్తున్నారు. ఉమ్మడి ADB జిల్లాలో ఒక్క వరి పంటనే ...