ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కుకనార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వ...

Continue reading

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్డీవోకు వినతి

కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలపై జర్నలిస్టు సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. అక్రెడిటేషన్, సంస్థల నుంచి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వం తమకు ఇ...

Continue reading

రాప్తాడు: విత్తనాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రభుత్వం అందించే సబ్సిడీ వేరుశనగ విత్తనాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బుధవారం రామగిరి రైతు సేవా కేంద్రంలో విత్తనాల పంపిణీ కార్యక్ర...

Continue reading

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ద్వారకా సెక్టార్ 13లోని షాబాద్ అపార్ట్మెంట్ ఆరో అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. అక్కడ పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. రెస్క్యూ సిబ్...

Continue reading

నేడు మావోయిస్టు పార్టీ భారత్ బంద్.. హై అలర్ట్

మావోయిస్టు పార్టీ ఇవాళ భారత్ బంద్కు పిలుపునిచ్చింది. కేంద్ర కమిటీ కార్యదర్శి కేశవరావు ఎన్ కౌంటర్కు నిరసనగా బంద్ చేపడుతోంది. దీంతో AOB (ఆంధ్రా-ఒడిశా బోర్డర్), ఛత్తీస్ గఢ్-తెలంగా...

Continue reading

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 324 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కర్ణాటక-136, గుజరాత్-129, కేరళలో 96 మందికి పాజిటివ్ తేలింది. కేంద్ర ఆరోగ...

Continue reading

ప్రియుడితో సోనమ్ చాటింగ్ లీక్

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు విచారణలో పోలీసులు కీలక విషయాలు రాబడుతున్నారు. ప్రధాన నిందితులు సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా ప్రైవేట్ చాటింగ్ బయటికొచ్చింది. తన భర్త రాజా రఘువంశీ...

Continue reading

ఇంటర్ విద్యార్థిని హత్యకేసు ఛేదించిన పోలీసులు

AP: అనంతపురం ఇంటర్ విద్యార్థిని హత్యకేసు నిందితుడు నరేశ్ను పోలీసులు అరెస్టు చేశారు. '3 నెలల నుంచి అమ్మాయి-నరేశ్కు పరిచయం ఉంది. గత నెలగా అది ప్రేమగా మారింది. ఆమె పెళ్లి చేసుకోవా...

Continue reading

వృద్ధురాలి వద్దకెళ్లి వాంగూల్మం తీసుకున్న జడ్జి

కేసు విచారణలో భాగంగా వృద్ధురాలి(87+) వద్దకు వెళ్లి వాంగ్మూలం తీసుకున్నారు నిర్మల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పోరిక రవీందర్. ల్యాండ్కి సంబంధించిన కేసులో నడవలేని స్థితిలో ఉ...

Continue reading

అనంత: 'ఆడబిడ్డలను టచ్ చేయాలంటే భయపడాలి' ఆడబిడ్డలను టచ్ చేయాలంటే భయపడే పరిస్థితి తేవాలని సీఎం చంద్రబాబు మంగళవారం అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేర ఘటనలపై సీఎం సమీక్షించారు. య...

Continue reading