శబరిమలలో అయ్యప్ప లాకెట్ల విక్రయాలు ప్రారంభం శబరిమల ఆలయంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు(TDB) అయ్యప్ప స్వామి బంగారు లాకెట్ల విక్రయాలను ప్రారంభించింది. కోవెలలోని గర్భగుడిలో ఉంచి పూజి...
16
Apr
పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్
ఏపీ Dy.CM పవన్ కళ్యాణ్ నివాసానికి(హైదరాబాద్) హీరో అల్లు అర్జున్ ఈరోజు సతీసమేతంగా వెళ్లారు. పవన్ చిన్న తనయుడు మార్క్ శంకర్ సింగపూర్ అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేప...
16
Apr
నగదు అడిగిన టోల్ ప్లాజా సిబ్బందిపై.. మహిళ దాడి
ఉత్తరప్రదేశ్లో టోల్ ప్లాజా వద్ద ఓ మహిళ వీరంగం సృష్టించింది. టోల్ డబ్బులు అడిగిన సిబ్బందిని ఎడాపెడా బాదింది. సదరు మహిళ ఘజియాబాద్ నుంచి కారులో వస్తున్నారు. కారుకున్న ఫాస్టాగ్ అకౌంట్ల...
16
Apr
రక్తమోడిన రోడ్లు.. ఎనిమిది మంది మృతి
AP: కడప(D) ఒంటిమిట్ట (M) నడింపల్లి వద్ద బస్సు-బొలెరో ఢీకొన్న ఘటనలో జీపులోని ముగ్గురు, నెల్లూరు(D) రాపూరులోని తిక్కనవాటిక పార్కు వద్ద కారు ఢీకొట్టడంతో వడ్లు ఎండబెట్టుకుంటున్న ఇద...
16
Apr
నిండు గర్భిణిని హత్య చేసిన భర్త
నిండు చూలాలైన భార్యను హత్య చేశాడో కిరాతక భర్త. వైజాగ్లోని పీఎంపాలెం పీఎస్ పరిధిలో ఉంటున్న జ్ఞానేశ్వర్, అనూషది ప్రేమపెళ్లి. గత కొన్ని రోజులుగా వారి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. ...
16
Apr
బెంగాల్ అల్లర్లు.. NIA విచారణకు BJP డిమాండ్
బెంగాల్ అల్లర్ల వెనుక కుట్ర కోణం ఉందని, NIA విచారణ జరపాలని ప్రతిపక్ష BJP డిమాండ్ చేస్తోంది. ఆందోళనకారులు రూ. 100 కోట్ల ఆస్తులను ధ్వంసం చేశారంది. వక్స్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ...
16
Apr
అమర్నాథ్ యాత్ర-2025 రిజిస్ట్రేషన్ ప్రారంభం
JULY 3 నుంచి AUG 9 వరకు జరిగే అమర్నాథ్ యాత్ర-2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారు కచ్చితంగా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. https://jksasb.n...
16
Apr
ఆలయ జెండాతో గద్ద ప్రదక్షిణం..
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి పుణ్యక్షేత్రంలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. శ్రీమందిరం గోపురంపై ఉండే జెండాలలో ఓ దానిని గరుడపక్షి(గద్ద) కాలికి తగిలించుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణం ...
16
Apr
అన్నదాన సత్రానికి లెజినోవా రూ.17 లక్షల విరాళం
AP: తిరుమల శ్రీతరిగొండ వెంగమాంబ అన్నసత్రానికి డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజినోవా విరాళం ఇచ్చారు. కుమారుడు మార్క్ శంకర్ పేరిట రూ.17 లక్షలను అందించారు. ఇటీవల అగ్నిప్రమాదం న...
16
Apr
కాంగోలో మళ్లీ అల్లర్లు.. 50 మంది మృతి
ఆఫ్రికా దేశం కాంగోలోని గోమాలో అల్లర్లు చెలరేగాయి. దీంతో దాదాపు 50 మంది చనిపోయారు. దీనికి రువాండా మద్దతుతో M23 రెబల్స్ చేస్తున్న దాడులే కారణమని సైన్యం ఆరోపించింది. తిరుగుబాటుదారుల చ...