నేలకూలిన చెట్లను పట్టుకొని ఏడ్చిన మహిళా రైతు

TG: అకాల వర్షాలు అన్నదాతలకు కడగండ్లు మిగులుస్తున్నాయి. నిన్న నల్గొండ జిల్లా టేకులగూడెంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఓ నిమ్మతోటలో వందల చెట్లు వేర్లతో సహా నేలకూలాయి. ...

Continue reading

బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడి ఎన్కౌంటర్

కర్ణాటకలోని హుబ్బళ్లిలో 5ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసిన నిందితుడిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఇంటిముందు ఆడుకుంటున్న బాలికను బిహార్కు చెందిన రితేశ్ ఎత్తుకెళ్లి ఓ షెడ్డులో అత్యాచ...

Continue reading

శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య

AP: అగ్నిప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో Dy.CM పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె స్వామివారికి తలనీల...

Continue reading

విషాదం: బంతి తీసేందుకు వెళ్లి..

హైదరాబాద్ సురారం కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీకృష్ణనగర్ లోని ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్ మీద పడటంలో అక్బర్ (38) అనే RMP డాక్టర్ ప్రాణాలు విడిచాడు. లిఫ్ట్ గుంతలో పడిన బాల్ను తీసేం...

Continue reading

భారీ పేలుడుతో 8 మంది మృతి.. CM చంద్రబాబు దిగ్భ్రాంతి

AP: అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు ఎనిమిది మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ద...

Continue reading

మనోజ్ను చూడగానే మంచు లక్ష్మి ఎమోషనల్

మంచు ఫ్యామిలీలో మనోజ్, విష్ణు మధ్య ఆస్తి వివాదం రోజురోజుకు ముదురుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మనోజ్ తన సోదరి మంచు లక్ష్మిని కలిసిన వీడియో వైరలవుతోంది. హైదరాబాద్లో నిన్న జ...

Continue reading

శ్రీశైలం హైవేపై భారీ ట్రాఫిక్ జామ్

TG: నాగర్కర్నూల్ జిల్లాలో జరుగుతున్న సలేశ్వరం జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. సెలవులతో పాటు జాతర చివరి రోజు కావడంతో తరలొస్తున్నారు. దీంతో శ్రీశైలం హైవేపై 6...

Continue reading

సియాచిన్ డే: భారత జవాన్ల ధీరత్వానికి సెల్యూట్

భారత ఆర్మీ ఇవాళ సియాచిన్ డే సందర్భంగా జవాన్ల సేవలను స్మరించుకుంది. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమిగా పేరుగాంచిన సియాచిన్లో భారత ఆర్మీ 1984లో ఇదే రోజున ఆపరేషన్ మేఘదూత్ చేపట్టి కీల...

Continue reading

కృష్ణా జలాల పంపిణీపై 15 నుంచి విచారణ

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రైబ్యునల్-2 ఈ నెల 15 నుంచి మరోసారి విచారణ జరపనుంది. 3 రోజుల పాటు జరిగే విచారణలో TG తరఫు...

Continue reading

శ్రీవారి సుప్రభాత సేవలో పవన్ సతీమణి

AP: డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద...

Continue reading