నిఖితను చంపింది తల్లే.. వీడిన మిస్టరీ

AP: తిరుపతి జిల్లాలో సంచలనం రేపిన బాలిక నిఖిత(17) అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. కూతురి ప్రేమ వ్యవహారం నచ్చకే తల్లి సుజాత ఆమెను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్ల...

Continue reading

త్వరలో బీసీ సంరక్షణ చట్టం: చంద్రబాబు

AP: టీడీపీ వచ్చాకే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో త్వరలో బీసీ సంరక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఉద్యోగాల్లో 33%, స్థానిక సంస్థల్లో 34%...

Continue reading

తమిళనాడు బీజేపీ చీఫ్ గా నైనార్ నాగేంద్రన్?

తమిళనాడు బీజేపీ కొత్త చీఫ్ గా ఆ పార్టీ ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ పోస్టు కోసం ఇవాళ ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. అన్నామలై కూడా నాగ...

Continue reading

నిఖితను చంపింది తల్లే.. వీడిన మిస్టరీ

AP: తిరుపతి జిల్లాలో సంచలనం రేపిన బాలిక నిఖిత(17) అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. కూతురి ప్రేమ వ్యవహారం నచ్చకే తల్లి సుజాత ఆమెను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్ల...

Continue reading

గోశాలలో ఆవులు మృతి చెందలేదు: TTD

P తిరుమల గోశాలలో వందల ఆవులు మృతి చెందాయని జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. మృతి చెందిన గోవుల ఫొటోలు టీటీడీ గోశాలకు సంబంధించిన...

Continue reading

AP: తిరుమల గోశాలలో దారుణమైన పరిస్థితులున్నాయని TTD మాజీ ఛైర్మన్, YCP నేత భూమన కరుణాకర్ విమర్శించారు. సరైన నిర్వహణ లేకపోవడంతో 3 నెలల్లోనే 100కి పైగా ఆవులు మరణిస్తే ప్రభుత్వం రహస...

Continue reading

3రోజుల పాటు శ్రీ సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర

TG: నల్లమల అడవుల్లో ప్రకృతి రమణీయతల మధ్య జరిగే శ్రీ సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర నేడు ప్రారంభం కానుంది. నాగర్కర్నూల్ జిల్లాలో జరిగే ఈ జాతరలో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో...

Continue reading

ఒంటిమిట్టలో హనుమంతుడు లేని రామయ్య

ప్రతి రామాలయంలో సీతారామలక్ష్మణుల పక్కన హనుమంతుడి విగ్రహం ఉంటుంది. కానీ, ఒంటిమిట్ట ఆలయంలోని మూల విగ్రహంలో ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణులు మాత్రమే ఉంటారు. 'పూర్వకాలంలో మునులు య...

Continue reading

హోంవర్క్ చేయలేదని విద్యార్థులను చెప్పుతో కొట్టిన టీచర్

AP: శ్రీసత్యసాయి(D) ధర్మవరంలోని జీనియస్ స్కూల్లో అమానుష ఘటన జరిగింది. హోంవర్క్ రాయలేదనే కారణంతో రెండో తరగతి విద్యార్థులను టీచర్ అనిత చెప్పుతో కొట్టింది. ఈ విషయాన్ని చిన్నారులు ...

Continue reading

MPలో విద్యార్థుల అటెండెన్స్.. ‘జై హింద్’ అనాలి

మధ్య ప్రదేశ్లో విద్యార్థుల అటెండెన్స్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 'ప్రజెంట్ సర్/మేడమ్'కు బదులుగా 'జై హింద్' అని చెప్పాలని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. క...

Continue reading