AP: తిరుపతి జిల్లాలో సంచలనం రేపిన బాలిక నిఖిత(17) అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. కూతురి ప్రేమ వ్యవహారం నచ్చకే తల్లి సుజాత ఆమెను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్ల...
AP: టీడీపీ వచ్చాకే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో త్వరలో బీసీ సంరక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఉద్యోగాల్లో 33%, స్థానిక సంస్థల్లో 34%...
తమిళనాడు బీజేపీ కొత్త చీఫ్ గా ఆ పార్టీ ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ పోస్టు కోసం ఇవాళ ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. అన్నామలై కూడా నాగ...
AP: తిరుపతి జిల్లాలో సంచలనం రేపిన బాలిక నిఖిత(17) అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. కూతురి ప్రేమ వ్యవహారం నచ్చకే తల్లి సుజాత ఆమెను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్ల...
P
తిరుమల గోశాలలో వందల ఆవులు మృతి చెందాయని జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. మృతి చెందిన గోవుల ఫొటోలు టీటీడీ గోశాలకు సంబంధించిన...
AP: తిరుమల గోశాలలో దారుణమైన పరిస్థితులున్నాయని TTD మాజీ ఛైర్మన్, YCP నేత భూమన కరుణాకర్ విమర్శించారు. సరైన నిర్వహణ లేకపోవడంతో 3 నెలల్లోనే 100కి పైగా ఆవులు మరణిస్తే ప్రభుత్వం రహస...
TG: నల్లమల అడవుల్లో ప్రకృతి రమణీయతల మధ్య జరిగే శ్రీ సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర నేడు ప్రారంభం కానుంది. నాగర్కర్నూల్ జిల్లాలో జరిగే ఈ జాతరలో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో...
ప్రతి రామాలయంలో సీతారామలక్ష్మణుల పక్కన హనుమంతుడి విగ్రహం ఉంటుంది. కానీ, ఒంటిమిట్ట ఆలయంలోని మూల విగ్రహంలో ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణులు మాత్రమే ఉంటారు. 'పూర్వకాలంలో మునులు య...
AP: శ్రీసత్యసాయి(D) ధర్మవరంలోని జీనియస్ స్కూల్లో అమానుష ఘటన జరిగింది. హోంవర్క్ రాయలేదనే కారణంతో రెండో తరగతి విద్యార్థులను టీచర్ అనిత చెప్పుతో కొట్టింది. ఈ విషయాన్ని చిన్నారులు ...
మధ్య ప్రదేశ్లో విద్యార్థుల అటెండెన్స్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 'ప్రజెంట్ సర్/మేడమ్'కు బదులుగా 'జై హింద్' అని చెప్పాలని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. క...