TG: నల్లమల అడవుల్లో ప్రకృతి రమణీయతల మధ్య జరిగే శ్రీ సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర నేడు ప్రారంభం కానుంది. నాగర్కర్నూల్ జిల్లాలో జరిగే ఈ జాతరలో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. స్వామివారిని దర్శించుకోవాలంటే భక్తులు 5కిలోమీటర్ల మేర నడవాల్సి ఉంటుంది. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
3రోజుల పాటు శ్రీ సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర
11
Apr