కర్ణాటక దావణగెరె జిల్లాలో అమానుష ఘటన జరిగింది. దొంగతనం చేశాడనే అనుమానంతో హక్కి-పిక్కి గిరిజన బాలుడిని ఆ కమ్యూనిటీ యువకులే హింసించారు. బట్టలు విప్పి చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్...
హరిహర వీరమల్లు సినిమాలో తనకు సంబంధించిన పెండింగ్ సీన్లను పవన్ కళ్యాణ్ వచ్చే వారం కంప్లీట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు షూటింగ్కు 5 రోజుల్ని కేటాయించారని సినీ వర్గాలు చెబుతున్న...
TG: ప్రియుడి కోసం రజిత అనే మహిళ ముగ్గురు కన్నబిడ్డలను చంపేయడంతో భర్త చెన్నయ్య కన్నీరుమున్నీరవుతున్నారు. తనను చంపి పిల్లలను వదిలేసినా బాగుండేదని రోదిస్తున్నారు. 'బిడ్డలకు విషం ప...
TG: రేపు శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో ఎదుర్కోలు ఉత్సవం ఇవాళ కనులపండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రేపు ఉదయం మిథిల...
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఉత్సవ మూర్తులను ఆలయ అర్చకులు మిథిలా స్టేడియానికి తీసుకువచ్చారు. కళ్యాణ వేదిక మీదకు వెళ్తున్న సీతారాములకు భజంత్రీలు, కోలా...
అయోధ్య లోని రామాలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై మ. 12 గంటలకు సూర్య కిరణాలు ప్రసరించాయి. ఏటా రామనవమి రోజున రాముని వి...
ప్రధాని మోదీ తమిళనాడులోని రామనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రధానికి పూల...
ప్రధాని మోదీ శ్రీలంక పర్యటన ముగించుకుని తమిళనాడులో పాంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి చేరుకున్న విషయం తెలిసిందే. మార్గ మధ్యలో ఫ్లెట్ నుంచి విహంగ వీక్షణానికి సంబంధించిన వీడియోను ...
తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం భద్రాచలం, ఏపీ ప్రభుత్వం ఒంటిమిట్టలో శ్రీరామనవమి వేడుకలు జరుపుతున్నాయి. భద్రాచలంలో శ్రీరామనవమి రోజు రాములోరి కళ్యాణం జరుపుతు...
మావోయిస్టులు గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో లొంగిపోతున్నారు. వారి లొంగుబాట్లకు కారణాలేంటన్నదానిపై వివిధ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దళ సభ్యుల మధ్య విభేదాలు, సీనియర్లలో వయోభార...